Madhya Pradesh

    నదిలో పడిన బస్సు..ఏడుగురు మృతి

    October 3, 2019 / 05:06 AM IST

    మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 45మంది ప్రయాణికులతో రైసన్ నుంచి ఛత్రపూర్ వెళ్తున్న బస్సు ఇవాళ(అక్టోబర్-3,2019) తెల్లవారుజామున ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్‌ పై నుంచి అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగ

    మనం సిగ్గుపడాలి : 8 ఏళ్ల బాలుడు ఆకలితో చనిపోయాడు

    October 1, 2019 / 11:18 AM IST

    రాజకీయ నాయకులు చెప్పే స్వీట్ అబద్దాలకు మురిసిపోతుంటాం కదా? కానీ చేదు నిజాలు చదివాలంటే మాత్రం ధైర్యం కావాలి. ఓస్ ఇంతేనా? అనిపించే వార్తే అనుకుంటే ఇది చిన్న వార్తే కానీ ఓ పిల్లవాడు.. ఎనిమిదేళ్ల బాలుడు తిండి దొరక్క చనిపోవడం అంటే.. నిజంగా ఇది సభ్య

    బడాబాబుల బాగోతం: కళ్లద్దాలు, లిప్‌స్టిక్‌ల్లో సీక్రెట్ కెమెరాలు

    September 30, 2019 / 03:42 AM IST

    సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌, భోపాల్‌లలో వలపు వల..బ్లాక్‌మెయిలింగ్‌ స్కాముల్లో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీ ట్రాప్‌ స్కామ్ లో కొత్త కొత్త అంశాలు వెల్లడవుతున్నాయి.  అమ్మాయిలతో వల వేసి..వారి ట్రాప్

    ఎటీఎమ్‌ని పగలగొట్టలేక కారుకు కట్టుకుని లాక్కెళ్లిన దొంగలు

    September 28, 2019 / 07:12 AM IST

    మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ను పగలగొట్టలేక దొంగలు ఏటీఎమ్‌నే కారుకు కట్టుకుని లాక్కుని పారిపోయారు. ఏటీఎమ్‌ లోపల రూ .29.55 లక్షలు ఉండగా.. శుక్రవారం(27 సెప్టెంబర్ 2019) తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఒంటి గంట 47�

    వలపు వల : హనీ ట్రాప్ కుంభకోణంలో రాజకీయ నేతలు, అధికారులు

    September 27, 2019 / 02:22 AM IST

    హనీట్రాప్‌ కేసు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12 మంది బ్యూరోక్రాట్లు, 8 మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్‌ వ

    హనీట్రాప్ : అందమైన అమ్మాయిల వలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు

    September 21, 2019 / 05:59 AM IST

    హనీట్రాప్.. మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. అందమైన అమ్మాయిల వలలో రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు

    మనిషా..మిషనా : 45 ఏళ్లుగా గాజు ముక్కలు తింటున్నాడు

    September 14, 2019 / 05:33 AM IST

    ఎవరైనా సిగరెట్లకు బానిసవుతారు, మద్యానికి బానిసవుతారు. ఇంకొందరు మగువకు బానిసవుతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఒక లాయరు మాత్రం 45 ఏళ్లగా గాజు ముక్కలు తినటానికి బానిసయ్యాడు. జబల్ పూర్ డివిజన్ లోని దిండోరి కి చెందిన దయారామ్ సాహూ అనే లాయర్ గత  45 ఏళ్లు

    ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి

    September 11, 2019 / 05:03 AM IST

    మధ్యప్రదేశ్‌ క్రీడాశాఖ మంత్రిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు సూపర్ సార్ అంటూ ఆయనను పొగిడేస్తున్నారు. హ్యాట్సాఫ్ సార్ అంటూ మెచ్చుకుంటున్నారు. అసలు ఇంతకీ ఆయన ఏం చేశారు?ఎందుకు ఆయనను నెటిజన్లు మెచ్చుకుంటున్న�

    తెలుగు రాష్ట్రాల వాహనదారులకు ఊరట… అమల్లోకిరాని మోటారు వాహన చట్టం 

    September 1, 2019 / 03:43 PM IST

    కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ

    అంబులెన్స్ ఎక్కడ? : బైక్‌పై ఆస్పత్రికి.. హైవేపై మహిళ ప్రసవం

    August 24, 2019 / 10:40 AM IST

    అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. పురుటి నొప్పులతో సాయం కోసం ఎదురుచూసిన బాధిత మహిళకు నిరాశే ఎదురైంది. అనుకోని పరిస్థితుల్లో హైవేపై ప్రసవించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని బురాన్ పూర్ జిల్లాలోని

10TV Telugu News