Home » Madhya Pradesh
ఇండోర్: దేశవ్యాప్తంగా మరో కొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ జరుగుతున్న సమయంలో, ఆదాయపన్ను శాఖ ప్రముఖుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల తమిళనాడులో డీఎంకే పార్టీ కోశాధికారి ఇంట్లో సోదాలు జరపగా తాజాగా ఆదివారంనాడు మధ్యప్రదేశ్ ము�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని RSS కార్యాలయానికి రాత్రికి రాత్రి సెక్యూరిటీని తొలగించిన సీఎం కమల్ నాథ్ ఆ తర్వాత కొన్ని గంటలకే ప్రభుత్వ ఉత్తర్వును ఉపసంహరించారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతను పునరుద్ధరించారు.ఎన్నికల కారణంగా అదనపు బలగాల అ
హోషంగాబాద్ : అమెరికా అమ్మాయిలు ఆంధ్రా అబ్బాయిలను పెళ్లి చేసుకోవటం..వంటి వార్తలు వింటూనే ఉంటాం. ఖండాంతారాలలో ఉండేవారిని కూడా దగ్గర చేసే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ పుణ్యమా అని ఓ రైతు పంట (పెళ్లి అయ్యింది) పడింది. ఏకంగా అమెరికా అధికారిణి ఓ �
ఇండోర్: 72 ఏళ్ల వయస్సు..50 సంవత్సరాల సన్యాస జీవితం. 48 ఏళ్లుగా సుఖ నిద్రపోని వ్యక్తి..అతనే జైన సాధువు..సంత్శీతల్రాజ్ మహరాజ్. సుఖనిద్ర ఆరోగ్యాన్ని పెంచుతుందనేది నిపుణులు చెబుతున్న మాట. కానీ గత 48 సంవత్సరాలుగా అస్సలు మంచం మీద పడుకోకుండా కేవలం కూర్చ�
PubG.. ఇప్పుడిది సంచలనం..దీనితో పాటు విషాదం నింపుతోంది. ఈ గేమ్ ఆడుతున్న వారిలో కొంతమంది బానిసలవుతున్నారు. రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతోంది. గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిని ఆడుతూ బయటి పరిసర ప్రాంతాలు, వ్యక్తులను కూడా మర�
శివపురి: ఎందుకు పరిగెడతాయో తెలీదు గానీ గేదెలు ఒకోసారి ఉన్నట్టుండి హఠాత్తుగా పరుగందుకుంటాయి. అవి పరుగు పెట్టేసమయంలో వీటి మధ్యలో మనం పడ్డామంటే ప్రాణాలు హరీ మనక తప్పదు. కానీ ఈ పసివాడు మాత్రం తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివప
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చ
ఆపదలో ఉన్నవారికి ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా ఫోన్ చేస్తే వెంటనే వాలిపోయేది ఒక్క పోలీస్ మాత్రమే. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు
నీమచ్: హెల్మెట్స్ లేకుండా ప్రయాణిస్తే..ప్రాణాలకే ప్రమాదం అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో దేశంలోనే తొలిసారిగా హెల్మెట్ బ్యాంకులు ప్రారంభంకానున్నాయి. ఈ బ్యాంకుల వల్ల నీమచ్ జిల్లాలోని 236 సంచాయితీలకు ప్రయోజనం �
మధ్యప్రదేశ్ : పోలీసులు చేసిన ఓ విచిత్రమైన పని హాట్ టాపిక్ గా మారింది. ఓ చిన్నారిని ఆ ప్రాంతంలో ఉండే కోడిపుంజు పొడిచింది. దీంతో పోలీసులు ఆ కోడిపుంజును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విచిత్