Home » Madhya Pradesh
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఓ పోలీసు కాలరు పట్టుకుని నెట్టేశారు. మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు, అధికారులు బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి మేరకు వారికి అనుకూలంగా పనిచేశారని నిరసన తెలుపుతూ భోపాల్లోని �
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ రైల్వే స్టేషన్లో గోపాల్ ప్రసాద్ అనే వృద్ధుడు ప్లాట్ఫాంపై ఉన్నాడు. పోలీసు వద్దకు వెళ్ళిన గోపాల్ ఓ వ్యక్తి గురించి ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ వెంటనే గోపాల్ను ఆ పోలీసు కొట్టడం ప్రారంభించాడు. కిందపడే�
కరెంట్ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె పోటు వచ్చినంత పనై ఆస్పత్రిలో చేరిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
ఓ చెట్టుకు వేలాడుతున్న ముగ్గురు అక్కచెల్లెళ్లు మృతదేహాలు సంచలనం కలిగించాయి. వారివి హత్యలా? ఆత్మహత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులైన ఒక గ్రూప్ దళిత బాలికపై దాడి చేసి స్కూల్కి వెళ్లకుండా ఆపేశారు. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించిన బాధితురాలి కుటుంబంపై కూడా దాడి చేశారు. మధ్యప్రదేశ్లోని బవాలియఖేదీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. విషయం పోలీసులకు తెలియడంతో ఏడుగురిని అదు�
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన ప్రియాంక గుప్తా పవర్ బిల్ చూసి షాక్ అయ్యారు. ఒక్కసారిగా రూ.3వేల 419కోట్ల బిల్ రావడంతో ఇంటిల్లిపాది నోరెళ్లబెట్టారు. మధ్యప్రదేశ్ నడిపిస్తున్న పవర్ కంపెనీ ఇదంతా మానవ తప్పిదమని రూ.1300 రావడానికి బదుల�
జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడిందో వైద్య విద్యార్థిని. తను పేషెంట్లకు అందించే అనస్తీషియానే అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆదివారం జరిగింది.
రోడ్డు మీద స్టూటర్ సరిగ్గా నడపమని చెప్పినందుకు.. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ను చితక బాదిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు.
ఎన్నికల్లో ఓడిపోయానని తెలుసుకున్న ఒక కాంగ్రెస్ నేత గుండెపోటుతో మరణించారు.