Home » Madhya Pradesh
పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పనికాదని స్పష్టం చేసింది. మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇవ్వడం ఆర్య సమాజ్ పనికాదని వెల్లడించింది. ఆర్య సమాజ్ వివాహ ధ్రువ పత్రాలకు చట్టబద్ధత లేదని తెలిపింది.
దిండోరిలో ప్రతిరోజూ హృదయాల్ని కదిలించే ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తాయి. అడుగంటిపోతున్న నీళ్లను తోడుకోవడానికి వాళ్లు పడుతున్న పాట్లు చూశాక కూడా అధికారులకు, ప్రభుత్వాలకు జాలి కలగట్లేదు.
రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.
కాలం మారుతోంది.. ప్రతీ విషయంలోనూ నేటి యువత కొత్తదనం కోరుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ల సమయంలో వధూవరులు విచిత్ర వేషధారణలతో, ఆటపాటలతో ఆకట్టుకుంటున్నారు. గతంలో పెళ్లి అంటే వధువు కుటుంబ సభ్యుల్లో ఆందోళన ఉండేది. అప్పగింతల సమయంలో అయితే కన్నీటి�
ప్రజలకు క్రికెట్ అంటే యమ క్రేజ్. దానిమీది ఉన్నఇంట్రెస్ట్ తో ఆఫీసుకు సెలవు పెట్టుకుని కూడా మ్యాచ్ చూసే అభిమానులు ఉన్నారు. క్రికెట్ మీద బెట్టింగ్ కట్టే వాళ్లు ఉన్నారు.
మధ్య ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఒక వ్యక్తిని హత్య చేసిందో జంట. అనంతరం ఆ శవాన్నిపూడ్చి పెట్టి అదే ఇంట్లో నివసించసాగారు. తాగిన మైకంలో నిజం చెప్పటంతో పోలీసులు ఆజంటను అరెస్ట్ �
మద్యం మత్తు తలకెక్కి రోడ్డుమీద నానా హంగామా చేశాడు మాజీ మంత్రి కొడుకు. దీనికి తోడు ఓ వ్యక్తి కారు ఢీకొట్టి ఎదురు కత్తి పట్టుకుని నడిరోడ్డుమీద నానా హడావిడి చేశాడు.
రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి పయనించారు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ బంగారం వ్యాపారి.
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.
కరోనాతో కొడుకు మృతి చెందాడు. కానీ కోడలికొ కొత్త జీవితాన్ని ఇవ్వాలని ఆ అత్తమామలు ..లక్షలాది విలువైన ఆస్తులిచ్చి కోడలికి మరో వివాహం చేశారు.