Home » Madhya Pradesh
ఆమ్ ఆద్మీ పార్టీ జెండా మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ రెపరెపలాడింది. మునిసిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తొలి సారే విజయకేతనం ఎగరేసింది. సింగ్రౌలీ నుంచి పోటీచేసి మేయర్ సీట్ గెలిచారు ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్. భారతీయ జనతాపార్టీ అభ్యర్థి ప్రకాశ్ విశ్�
ముఖ్యమంత్రి తాగని టీకి.. చల్లగా ఉందని, నాణ్యత లేదని నోటీసులు జారీ చేయడం విశేషం. జిల్లా సప్లై ఆఫీసర్ రాకేష్ కన్హాకు, జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ఈ నోటీసులు జారీ అయ్యాయి.
ఉదయం పూట బాలుడు చంబల్ నదిలో స్నానం చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక మొసలి బాలుడిని లోపలికి లాక్కుని వెళ్లి, తినేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో ఆగ్రహానికి గురైన అమిత్ రాయ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాధితురాలికి నిప్పంటించారు. నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో మహిళకు నిప్పంటించారు.
పనిమనిషి అకృత్యానికి ఓ చిన్నారి మౌన రోధన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పిల్లాడిని చూసుకుంటానంటూ పనిలోకొచ్చి.. బాబుకు నరకయాతన చూపించింది. చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో .. పసివాడి అంతర్గత అవయవాలు బాగా వాచిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ జబ
ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధకులు డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఉన్న శిలాజాన్ని మధ్యప్రదేశ్లో గుర్తించారు.
ఆఫీసుకు సంబంధించిన సమాచారం షేర్ చేసుకోవటానికి క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్లో అశ్లీల వీడియో షేర్ చేసిన ఎక్సైజ్ అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేశారు
ఆఫ్రికా నుంచి ఈ చిరుతలు మన దేశం రాబోతున్నాయి ఇప్పటికే మన దేశంలో చిరుత (లెపర్డ్స్)లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇదే జాతికి చెందిన చీతాలు మాత్రం 70 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. వీటిని ఇండియా తెచ్చేందుకు భారత్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
దైవ దర్శనం కోసం వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు వారి శరీర భాగాలను ఛిద్రం చేసి తినేసింది.
ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మంది మరణించి ఉంటారని అంచనా. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.