Home » Madhya Pradesh
కొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుండగా పీకలదాకా తాగొచ్చాడు పెళ్లికొడుకు. మద్యం మత్తులో ఉన్న పెళ్లి కొడుకుని చూసి, అతడ్ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది పెళ్లి కూతురు.
ఓరి ద్యావుడో..పవర్ కట్ ఎంత పని చేసింది. పెళ్లి జరుగుతుండగా కరెంట్ పోయింది. దీంతో జరగకూడని పొరపాటు జరిగిపోయింది. పెళ్లి కొడుకులు పప్పులో కాదు తప్పులో కాలేశారు.ఏకంగా పెళ్లి కూతురు అనుకుని పెళ్లికూతురు చెల్లెలికి తాళి కట్టేశాడు.దీంతో అక్కకు భర
రైల్వే కూలీల కోసం.. మధ్యప్రదేశ్ అధికారులు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వారి సౌకర్యార్థం.. భోపాల్ రైల్వే స్టేషన్లో.. రెస్ట్ రూమ్స్ను నిర్మించబోతున్నారు. అది కూడా.. ఏసీ రెస్ట్ రూమ్స్. ఇందుకోసం.. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్ కండీషన్తో �
గడిచిన 20 ఏళ్లుగా మద్యం తాగుతున్న వ్యక్తి ఇటీవల ఒకరోజు మద్యం తాగాడు. ఆ మద్యం అతనికి కిక్ ఇవ్వలేదు. దీంతో అది నకిలీ మద్యం అని అధికారులకు, హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు.
రేఖాసింగ్ ఆర్మీలో అధికారిణిగా బాధ్యతలు నిర్వహించాలన్నది భర్త దీపిక్ సింగ్ కోరిక. ఈ విషయాన్ని రేఖాసింగ్ వద్ద చెబుతూ కలలు కనేవాడు. అయితే రేఖాసింగ్ మాత్రం టీచర్గా విద్యారంగానికే...
ఓ కేసులో సహనం కోల్పోయిన లాయర్ ఏకంగా కోర్టు ఆవరణలోనే మహిళను కొట్టాడు. ఆమె పారిపోతుంటే వెంటబడి మరీ చితకబాదాడు.
ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ బేతంపూర్ సమీపంలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు, పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఒంటెను ఢీకొంది. దీంతో ఒంటె శరీరం ముక్కలుముక్కలైంది.
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్లో రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి...
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ల యువతిని అపహరించిన నలుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లోని జైసినగర్ పట్టణ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్. అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్, ఆ పదవికి రాజీనామా చేశారు.