Home » Madhya Pradesh
ఇరవై ఏళ్లుగా వెతుకుతుంటే... ఇటుకల బట్టీ వ్యాపారికి 26.11 క్యారట్ల వజ్రం దొరికింది. దాని విలువ రూ.1.2 కోట్లు..
మధ్యప్రదేశ్ లోని బడవానీ అడవిలో పది డైనోసార్ రాతి గుడ్లను కొనుగొన్నారు. సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం ఈ ఆసక్తికరమైన వార్తకు కేంద్రంగా మారింది.
సొరంగంలో పని చేస్తున్న 9 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఐదుగురు కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు.
మహిళా జడ్జిని ఐటెం సాంగ్ చేయాలని..లైంగికంగా వేధించిన హైకోర్టు న్యాయమూర్తి’ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది.
గతేడాది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ చిన్న విమానం క్రాష్ ల్యాండైంది. ఇప్పుడా విమాన పైలెట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిమ్మదిరిగే జరిమానా విధించింది. ఏకంగా రూ.85కోట్లు చెల్లించాలని
మహాత్మా గాంధీ వర్ధంతి రోజునే ఆయనను చంపిన నాథూరామ్ గాడ్సేకు హిందూ మహాసభ నివాళులు అర్పించింది. గాంధీ హత్యకు సహకరించిన ఆప్టేకు కూడా నివాళులు అర్పించి మరోసారి వివాదానికి తెరతీసింది.
కట్టుకున్న భార్య పట్ల కిరాతకంగా ప్రవర్తించాడు. సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునేలా వ్యవహరించాడు. తన స్నేహితులతో కలిసి భార్యను..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్లోనూ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుంది.
10 కాదు 20 కాదు.. ఏకంగా 50 ఎకరాల భూమి అమ్మేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 కోట్లు ఖర్చు చేశారు. ఎంతో ఖరీదైన వైద్యం అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ వ్యక్తి ప్రాణం పోయి
యువకుడిపై యాసిడ్ పోసి..కదిలే రైల్లోంచి దూకేసింది ఓ మహిళ. రైల్లో జరిగిన ఈ యాసిడ్ దాడి వల్ల బోగీలో కూడా మంటలు చెలరేగటంతో..కొంతమంది ప్రయాణీకులు రైల్లోంచి దూకేయటంతో తీవ్ర గాయాలయ్యాయ