Home » Madhya Pradesh
మీసం భారీగా పెంచుకున్నాడని అధికారులు ఓ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా మీసం అనేది నా పరువు తీసేదేలేదంటున్నాడు కానిస్టేబుట్ రాణా.
శంకర్ రాయ్ ఆస్తులపై 200మంది ఐటీ అధికారులతో పాటు పోలీసులు గురువారం ఉదయం 5గంటల నుంచి దాడులు చేశారు. శంకర్ రాయ్ కుటుంబానికి చెందిన పదికి పైగా స్థలాలపై సోదాలు జరిపారు.
15 ప్యూన్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు 11,000 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారిలో .PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులు కూడా ఉన్నారు.
రూ.15 లక్షలలోపు అవినీతి చేసివాళ్లను వదిలేయండి...అంతకంటే ఎక్కువైతే నాకు చెప్పండి అంటూ ప్రజలకు హితబోధ చేసారు బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.
దేశంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 కేసులను గుర్తించారు. ఒడిశాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 8కి చేరింది.
ఈహాస్పిటల్లో శిశువుల మరణఘోష కొనసాగుతునే ఉంది. ప్రతీరోజూ 37మంది పసిగుడ్డులు మృతి చెందుతున్నారు..దేశ శిశు మరణాలలో 13శాతం ఈ హాస్పిటల్ లోనే ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఊహించుకోవచ్చు
విజయవాడలో గత కొద్దిరోజులుగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠాలోని నలుగురు సభ్యులను విజయవాడ పోలీసలు అరెస్ట్ చేశారు.
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు అధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది
ఈ ఏడాది మే నెలలో మరణించిన ఓ వ్యక్తికి డిసెంబర్-3,2021న కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేశారు అధికారులు. వ్యాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని అతడి ఫోన్ కు ఓ సందేశం కూడా
తన తండ్రిని కొట్టాడని ఓ కూతురు ఆగ్రహంతో ఊగిపోయింది. అపరకాళి అవతారం ఎత్తింది. తన తండ్రిని కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఆమె చేతిలో కర్ర తీసుకుని ఆవేశంగా వెళ్లింది. తన తండ్రి పై చేయి..