Home » Madhya Pradesh
పిల్లల కోసం ఓ జంట దారుణానికి పాల్పడింది. ఓ మహిళను 16 నెలలుగా బంధించారు. ఆమెపై అత్యాచారం చేశారు. చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది.
స్నానం చేశాక అడిగిన వెంటనే టవల్ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందని కూతురుకు గుండు గీయించి పుణ్యస్నానం చేయించాడో తండ్రి. పైగా అతనికి విడాకులివ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
మధ్యప్రదేశ్ లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన ఆరుగురు ఏవై.4 అనే కొత్త రకం కరోనా వైరస్ సోకింది.
భారత్ ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి తీవ్రత నుంచి కోలుకుంటోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో జనాలు కాస్త ఊపిరి
సైన్స్ ఎంతగానో డెవలప్ అయ్యింది. మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నాడు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ దేశంలో ఇంకా మూఢ
మధ్యప్రదేశ్ లో ఆవు, గేదె పాల కంటే మేక పాలకు భారీగా డిమాండ్ పెరిగింది. ఛత్తర్ పుర్ జిల్లాలో మేక పాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటర్ మేకపాలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.400కు చేరింది.
ప్రేమించిన ప్రేయసి కోసం దొంగగా మారిని యువకుడి ఉదంతం మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.
అదొక చెట్టు. ఆ చెట్టుకు 24 గంటలు పోలీసులు కాపలాకాస్తుంటారు. ఈ చెట్టునుంచి ఒక్క ఆకు రాలినా అధికారులకు కంటిమీద కునుకు ఉండదు. ఆఘమేఘాల మీద ఈ చెట్టు వద్ద రెక్కలు కట్టుకుని వాలిపోతారు.
డిగ్రీ చదువుకునే విద్యార్ధులు మొదటి సారి దొంగతనం చేశారు. ఆ తర్వాత అందులో ఒకరికి ఆరోగ్యం బాగోలేదు. చేసిన పాపం పోవటానికి ఆడబ్బుతో దేవుడికి పూజలు చేయించి దానధర్మాలు చేసిన ఉదంతం మధ్య