Home » Madhya Pradesh
ప్రేమ పెళ్లి పేరుతో యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని భావించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే భర్తకు తనకు సంబంధించి పర్సనల్ వీడియోను పంపించాలని డిసైడ్ అయ్యింది. స్నానం చేస్తున్న వీడియోను పంపించాలని అనుకుంది. అనుకున్నట్లుగానే వీడియో తీసుకుంది. వాట్సాప్ ద్వారా పంపించాలని అనుకుంది.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరద నీటిలో పురాతన నాణేలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా సింధ్ నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో నది ఒడ్డు కోతకు గురైంది. అప్పటివరకూ నదిల�
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 క�
వాళ్లిద్దరికీ పెళ్లై 17 ఏళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అతను బండి మీద సమోసాలు విక్రయిస్తుంటాడు. ఆమె అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది.
జల్సాల కోసం ప్రేమజంట వక్రమార్గం పట్టారు. అమాయికులే లక్ష్యంగా చేసుకుని వారికి తెలియకుండానే రూ.లక్షల్లో దోచేసుకుంటున్నారు. ఏకంగా రూ.11.50 లక్షల్లో టోకరా కొట్టి దర్జాగా తిరుగుతున్నారు.
తమ గ్రామ సర్పంచ్ను గాడిదపై ఊరేగించి పండుగు చేసుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అదేంటి గాడిదపై ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అంటారా.. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్లను గాడిదపై ఊరేగించి పరువు తీస్తారు... వీళ్లు సర్పంచ్ ను ఊరేగించి పండగ చేసుకోవటం ఏంటి అనుకు
ఎవరైనా రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్.. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు.
జీవితాంతం తోడునీడగా నిలవాల్సిన భర్తే భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే
పొరుగు వారింట్లో లో దుస్తులు దొంగిలిస్తూ ఓ టీనేజర్ దొరికిపోయాడు. దొరికిపోయానని భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోపాల్లో చోటు చేసుకుంది.