Home » Madhya Pradesh
పొరుగు వారింట్లో లో దుస్తులు దొంగిలిస్తూ ఓ టీనేజర్ దొరికిపోయాడు. దొరికిపోయానని భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోపాల్లో చోటు చేసుకుంది.
పెళ్లి విషయంలో బంధువులు, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు భరించలేని మహిళా ఎస్సై ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా రత్లామ్ లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్లోని భింద్లో ఓ పోలీసు అధికారి ఇంట్లో తన స్నేహితుడి ప్రాణాలను కాపాడటానికి దొంగతనం చేశాడు ఓ దొంగ.
తన భార్యకు ఖరీదైన చీరని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్న ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఖరీదైన చీరని చోరీ అయితే చేసాడు కానీ, అడ్డంగా దొరికిపోయాడు. కటకటాల పాలయ్యాడు.
‘అరె ఏందిరా బాబూ..వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చారా? వైరస్ అంటించుకోవటానికి వచ్చారా?అనేలా ఉంది. జనాలు ఒకరిమీద మరొకరు పడుతూ రావటం చూస్తే..ఒకేసారి వందలాదిమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి రాగా తొక్కిసలాట జరిగింది.
‘సార్ మా ఊర్లో కిలోమీటరు దూరం ఉండే రోడ్డు మాయం అయిపోయింది సార్..దయచేసి వెతికిపెట్టండీ అంటూ ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.తాము వినేది నిజమా కాదా? అని మరోసారి అడిగారు. దానికి గ్రామస్తులు మరోసారి ‘మీరు విన్�
మధ్యప్రదేశ్ ఇండోర్ లోని పితాంపూర్ లో అతి పొడవైన హై స్పీడ్ టెస్టు ట్రాక్ అందరినీ ఆకట్టుకొంటోంది. ఈ కొత్త హై స్పీడ్ టెస్టు ట్రాక్ గుడ్డు ఆకారంలో ఉంది. ప్రపంచంలోనే ఇది ఐదవ అతిపెద్ద ట్రాక్ గా చెప్పవచ్చు. ఇండోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను తన ఇద్దరు ప్రియులతో కలిసి అతి క్రూరంగా హత్య చేయించిందో ఇల్లాలు.
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్
దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గతంలో కాక..కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే..డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ రకానికి చెందిన వైరస్ పలు రాష్ట్రాలకు పాకింది. దాదాపు 40కి పైగా �