Home » Madhya Pradesh
వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ప్రియుడి సాయంతో భర్తను అంతమొందించింది. సాక్ష్యాధారాలు దొరక్కుండా హత్య నేరం నుంచి తప్పించుకోవాలని చూసింది. కానీ ఆమె గూగుల్లో చేసిన సెర్చ్ ఆమెను పట్టించింది. దీంతో పోలీసులు మహిళను ఆమె ప్రియుడ్ని కటకటాల్ల�
బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో కుర్రాళ్లు పెడదోవ పడుతున్నారు. చేయకూడని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. సభ్యసమాజం విస్తుపోయేలా వ్యవహరిస్తున్నారు.
గూగుల్ సెర్చ్ హిస్టరీ ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు ఓ హత్య కేసుని చేధించారు. హంతకురాలిని ఇట్టే గుర్తించారు. హత్య చేసింది ఆమె అని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. భార్యే తన భర్తను చంపేసింది. ఆ తర్వాత నాటకాలు ఆడింది. కానీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ కార
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని సంతోషించే లోపలే రంగు,రంగుల ఫంగస్ కేసులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. బ్లాక్,వైట్,ఎల్లో, క్రీమ్ ఫంగస్ పేరిట ఇప్పటికే పలు కేసులు వెలుగు చూడగా... తాజాగా గ్రీన్ ఫంగస్ కేసులు బయట పడుతున్నాయి.
విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్న ప్రద్యుమ్నసింగ్ తోమర్ తన విచిత్ర విన్యాసాలతో మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఏకంగా నిచ్చెన వేసుకుని ఆయనే స్వయంగా కరెంట్ పోల్ ఎక్కి మరమత్తులు చేయటానికి యత్నించి ఉన్న కరెంట్ కూడా పోయేలా చేశారు.
దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. తాజగా ఆదివారం పెట్రోధరలను పెంచారు. లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై31 పైసలు చమురు కంపెనీలు పెంచాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన ఓ మెసేజింగ్ గ్రూప్ లో కొందరు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. అవి లీక్ అయ్యాయి. లోకేశ్ చాట్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆయన నోటీసులు జారీచేశారు. ఆ చాట్ పై వారంలోగా సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఆదేశించి�
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది ఓ ఎద్దు ఇంట్లోకి వచ్చి ఏకంగా మూడు ఫ్లోర్లు ఎక్కి అలసిపోయి బెడ్ రూమ్ లో బెడ్ పై ఎంచక్కా సేద తీరింది. ఇంట్లోకి వచ్చిన ఎద్దును గమనించి ఇంట్లోని వారు భయపడ్డారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేయడానికి తానే స్వయంగా వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.
అసలే ఉన్న ఫంగస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశంలో మరో కొత్త ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్.