Home » Madhya Pradesh
దాడి చేసిన చావలేదనే కక్షతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వ్యక్తిని మరోసారి చంపటానికి యత్నించాడు. పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో ని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం అదే రోగిపై ఓ వ్యక్తి చేసిన దాడిలో ఆ
సింధీ కాలనీలో ఉన్న జాగృతి నగర్ ప్రాంతంలో విద్యుత్ స్తంభంపైకి ఓ పాము ఎక్కింది. సుమారు ఈ పాము పది అడుగుల పొడవు ఉంది. స్తంభంపైకి పాకుతూ..పైకి వెళ్లిపోయింది. మరలా దిగే ప్రయత్నం చేసింది. వీలు కాలేదు. ప్రయత్నం చేసింది.
పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్క భార్యను కరిచిందని...తన దగ్గర ఉన్న రైఫిల్ తో కుక్కని కాల్చి చంపేశాడు ఓ భర్త.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల మంది జూనియర్ వైద్యులు ఉద్యోగాలకు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఇక్కడి రాష్ట్రంలో జూనియర్ వైద్యులు సమ్మె చేపడుతున్నారు.
రాజధాని భోపాల్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గోన్ జిల్లాలోని మహేశ్వర్ లోని నర్మద ఘాట్ కొంతమంది వ్యక్తులు స్నానాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
కరోనా సంక్షోభం వేళ డబ్బుల కోసం కొందరు నీచానికి ఒడిగడుతున్నారు. డబ్బు మోజులో మరీ దిగజారిపోతున్నారు. ఏకంగా సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు ఎలా పోతే మనకెందుకు.. మనకు డబ్బులు వస్తున్నాయి అది చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొం
ఓ మహిళ 5.1 కిలోల బరువుతో ఉన్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 కిలోలకు పైగా బరువు శిశువు జన్మించడం అసాధరణమని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Gwalior : మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని గోవింద్ పురి సమీపంలోని జిటివి టవర్ లో నిర్వహిస్తున్న ఆర్గానిక్ బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచా
రోనాతో దేశం అల్లాడుతుంటే.. కొందరు దీనినే సాకుగా తీసుకోని కోట్లు గడిస్తున్నారు. అక్రమంగా మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షలకు లక్షలు గడిస్తున్నారు. ఇక కొందరైతే మరి దిగజారి ఒకసారి వాడిన పీపీఈ కిట్లను మళ్లీ వాష్ చేసి అమ్ముతున్నారు.
దేశ వ్యాప్తంగా..రికార్డు స్థాయికి చేరుకున్నట్లైంది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్పై 13 నుంచి 29 పైసలు, డీజిల్పై 29 పైసలు పెరిగింది.