Home » Madhya Pradesh
తమ వివాహ కలకు కరోనా వైరస్ అడ్డంకి కాబోదని ఓ జంట రుజువుచేసింది.
మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలోని దేవియాన్ గ్రామానికి చెందిన చంపాలాల్ గుర్జార్ అనే రైతు తన కూతురి పెళ్లికోసం దాచుకున్న 2 లక్షల రూపాయలను ఆక్సిజన్ కోసం విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని రైతులకు నీముచ్ జిల్లా కలెక్టర్ అగర్వాల్ కు అందజేశారు.రైతు ఔ�
92 year old old man who conquered Corona : కరోనా వచ్చిందని బాధపడుతూ..మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన యువకుల గురించి విన్నాం. రోగం కంటే భయం మాచెడ్డ గొప్పది భయ్యా అన్నట్లుగా ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న క్రమంలో మధ్యప్రదేశ్ కు చెందిన 92 ఏళ్ల వ్యక్తి మాత్రం త�
COVID-19 deaths: కరోనా మరణాలు కరెక్ట్గా చెప్పకుండా కొన్ని రాష్ట్రాల్లో అంకెల్లో గారడీలు చేస్తున్నాయా? సరిగ్గా చెప్పకుండా అంకెలు మార్చి చెబుతూ.. ప్రజలకు భయం లేదని చెబుతున్నాయా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. నిజమే.. లేటెస్ట్గా కరోనా మృతుల లెక్కను
దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా రోగులు హాస్పిటల్స్ కు క్యూ కడుతుండడంతో సదుపాయాల లేమి మరింత ఇబ్బందిగా మారింది.
MP Hospital Oxygen Supply Unplugged Covid Patient Death : కరోనా సోకి ఆస్పతికి వెళితే ప్రాణాలతో తిరిగి వస్తోరో రారోనని బాధితుల కుటుంబ సభ్యులు భయాందోళనలతో బతుకుతున్న పరిస్థితి. అటువంటిది కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందటానికి వచ్చిన రోగుల ప్రాణాలు సాక్షాత్తూ వైద్య సిబ్బంద�
మధ్యప్రదేశ్లో కరోనా పోవాలంటూ ఓ మంత్రి ఎయిర్పోర్ట్లో పూజ చేశారు. ఇండోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ.. భయాందోళనలు క్రియేట్ చేస్తున్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే ఆదేశిస్తున్నా కూడా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం ఖరీదే క
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
మాస్క్ పెట్టుకోండయ్యా బాబూ.. అంటే ఎవడికి వాడు ఏమీ పట్టనట్లే విచ్ఛలవిడిగా తిరిగేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ చాప కింద నీరులా...