Home » Madhya Pradesh
తనపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ కామాంధుడికి మహిళ గుణపాఠం చెప్పింది. జీవితాంతం బాధ పడే విధంగా తగిన శాస్తి చేసింది. భర్తలేని సమయంలో అర్థరాత్రి ఇంట్లోకి దూరిన మృగాడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మృగాడితో 20 నిమిషాలపాటు పెనుగులాడిన బా�
ఇండియాలోనే టాప్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ప్రఫూల్ ఇప్పుడు లక్షాధికారి అయ్యాడు.
Message for marriage at the farmers protest : మధ్యప్రదేశ్ వినూత్నంగా వివాహం జరిగింది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో రైతులు చేస్తున్న నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని రేవాలో కూడా రైతులు వ్యవసాయ చట్టాల�
MP HC order directing accused to tie Rakhi on victim condition for bail : మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి ఓ యువతిని అత్యాచారం చేశాడు. నేరం నిరూపణ అయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దానికి హైకోర్టు అత్యాచార దోషికి బెయిల్ ఇవ్వాలి అంటూకొన్ని షరతులు
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ? లేక ఎవరైనా చేశారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
MP lawyer in jail: తనకు బర్త్ డే విషెస్ చెప్పిన లాయర్ ని జడ్జి జైల్లో పెట్టించిన ఘటన మధ్యప్రదేశ్ రత్లాంలో చోటు చేసుకుంది. అదేంటి.. బర్త్ డే విషెస్ చెబితే జైల్లో పెడతారా? అదేమైనా నేరమా? పాపమా? అనే సందేహం రావొచ్చు. అసలేం జరిగిందంటే.. విజయ్ సింగ్ యాదవ్(37) అనే వ్�
delhi says Negative covid report to be mandatory: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ ఘడ్, మధ్య�
Young woman gang-raped : మధ్యప్రదేశ్లోని దారుణం జరిగింది. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శందోల్ జిల్లాలో నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్ల
petrol crosses 100-mark in Madhya Pradesh : ఇంధన ధరలు మండిపోతున్నాయి. వరుసగా 10వరోజున పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. డబుల్ డిజిట్ ఉండే ఇంధన ధరలు ఒక్కసారిగా ట్రిపుల్ డిజిట్ క్రాస్ అయ్యాయి. మొన్నటివరకూ ధర రూ.74 నుంచి 90 మధ్య ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 మార్క్ దాటేశాయి.
Bus falls into canal in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38మంది చనిపోయారు. అధికారులు ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. మిగత