Home » Madhya Pradesh
ఓ ఆటో డ్రైవర్ మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదని పోలీసులు అతడిని కుమ్మేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కరోనా కేసులు ఎక్కువవుతున్న క్రమంలో..తెరిచి ఉంచి ఉన్న టీ స్టాల్ ను బంద్ చేయాలని చెప్పిన పోలీసులపై మరుగుతున్న టీ పోశాడు. అంతేగాకుండా..అతని కుటుంబసభ్యులు దాడి చేశారు.
వివాహం సాకుతో..కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు తనపై అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ మహిళ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది
హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. మద్యం దొరక్క శానిటైజర్ కలుపుకుని తాగి ఇద్దరు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
MP’s Bhagoria Festival Special : రంగు కేళీ హోలీ పండుగ. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుని ఆడుకునే వసంతాల ఆట. అటువంటి హోలీ పండుగ సందర్భంగా ఓ ప్రాంతంలో గిరిజనులు పెళ్లిళ్లు కుదుర్చుకుంటారు. రంగులు చల్లుకుని అమ్మాయిలను ఓకే చేసుకునే సంప్రదాయంలో అన్నీ విశేషాలే. ఆ విశే�
ఓ వధువు ఐదుగురికి కుచ్చుటోపి పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
School on a scooter : రైలు బండి స్కూలు..బస్సుల్లో స్కూళ్ల గురించి విన్నాం. కానీ స్కూటర్ పైనే కదిలే స్కూల్ ను మీరెప్పుడైనా చూశారా?అంటే కాస్త ఆలోచించాల్సిందే. మనస్సుంటే మార్గం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ డ్యూటీ వదలకుండా…విద్యార్ధులకు చదువు చెప్ప�
ప్రభుత్వ సర్వే కోసం బయలుదేరిన విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే పొలాల్లో కుప్పకూలింది. అదృష్టవశాత్తు పైలట్లు ప్రాణాలతో బయటపడిన ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది.
దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
తనపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ కామాంధుడికి మహిళ గుణపాఠం చెప్పింది. జీవితాంతం బాధ పడే విధంగా తగిన శాస్తి చేసింది. భర్తలేని సమయంలో అర్థరాత్రి ఇంట్లోకి దూరిన మృగాడు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. మృగాడితో 20 నిమిషాలపాటు పెనుగులాడిన బా�