-
Home » madya pradesh
madya pradesh
Rahul Gandhi : రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు ఇవ్వను : షాప్ యజమాని పోస్టర్
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు లేదు అంటూ షాపు ఓనర్ పోస్టర్.
Madhya Pradesh : ‘బీజేపీలో చేరండి లేకుంటే బుల్డోజర్లు రెడీ ఉన్నాయ్’ : కాంగ్రెస్ నేతలకు బీజేపీ మంత్రి హెచ్చరిక
బీజేపీలో చేరండి.. లేదంటే బుల్డోజర్ సిద్దంగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలను మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు.
Road Accident In Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, టవేరా వాహనం ఢీకొని 11 మంది మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు.
Madhya Pradesh: అంబులెన్స్ కోసం తమ్ముడి మృతదేహంతో రోడ్డుపై కూర్చున్న ఎనిమిదేళ్ల బాలుడు.. పోలీసులు రావడంతో..
మధ్యప్రదేశ్లోని మొరెనా వీధుల్లో ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి మృతదేహంతో కూర్చుని కనిపించాడు. పిల్లల తండ్రి పూజారామ్ జాతవ్ చనిపోయిన తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆస�
Uma Bharti : మద్యం షాపుపై దండెత్తిన ఉమా భారతి..రాళ్లతో దాడి చేసి సొంత ప్రభుత్వానికే ధమ్కీ
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. భోపాల్ లోని ఓ మద్యం షాపుపై రాళ్లతో దాడికి చేసిన ఉమాభారతి సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు.
Theft In Wedding : ఐపీఎస్ అధికారి పెళ్లిలో దొంగతనం
రోజు రోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టిస్తుంటే.. మధ్యప్రదేశ్లో వేడుకల్లోకి బంధువుల్లా చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
Student : పదోతరగతి బాలికపై అత్యాచారం..
15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని తమ ఫోన్లలో బంధించారు.
Indore : తల్లిని పెళ్లిచేసుకుని కూతురిని లేపుకెళ్లాడు.
గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్ తో ఓ మహిళ ప్రేమలో పడింది.
COVID-19 Vaccinations: నయా రికార్డ్.. ఒక్కరోజులో 16లక్షల మందికి పైగా వ్యాక్సినేషన్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. సోమవారం(21 జూన్ 2021) ఒక కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. రాత్రి 7 గంటల వరకు మొత్తం 83లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Attack On Police: పోలీసును గదిలో బందించి దాడి చేసిన గ్రామస్తులు
ఓ వ్యక్తిని కొట్టారన్న నెపంతో పోలీసుపై దాడికి దిగారు స్థానికులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చ్ఛత్తర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తర్పూర్ జిల్లా, జాముథాలి గ్రామంలో లాక్ డౌన్ సమయంలోను షాపులు తెరిచి ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్ వచ్చి�