బీజేపీలో చేరండి.. లేదంటే బుల్డోజర్ సిద్దంగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలను మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున బేతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సు, టవేరా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు.
మధ్యప్రదేశ్లోని మొరెనా వీధుల్లో ఎనిమిదేళ్ల బాలుడు తన రెండేళ్ల తమ్ముడి మృతదేహంతో కూర్చుని కనిపించాడు. పిల్లల తండ్రి పూజారామ్ జాతవ్ చనిపోయిన తన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. ఆస�
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. భోపాల్ లోని ఓ మద్యం షాపుపై రాళ్లతో దాడికి చేసిన ఉమాభారతి సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు.
రోజు రోజుకి దొంగలు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టిస్తుంటే.. మధ్యప్రదేశ్లో వేడుకల్లోకి బంధువుల్లా చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు.
15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని తమ ఫోన్లలో బంధించారు.
గతంలోనే పెళ్లై ఓ బిడ్డకు తల్లైన మహిళను రెండోపెళ్లి చేసుకున్నాడో వ్యక్తి.. పెళ్లైన 15 రోజుల తర్వాత ఆమె కూతురితో ఉడాయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఇండోర్ సమీపంలోని ఖాజ్రానాని నివాసి సంతోష్ సింగ్ తో ఓ మహిళ ప్రేమలో పడింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జూన్ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం అవ్వగా.. సోమవారం(21 జూన్ 2021) ఒక కొత్త రికార్డు క్రియేట్ అయ్యింది. రాత్రి 7 గంటల వరకు మొత్తం 83లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఓ వ్యక్తిని కొట్టారన్న నెపంతో పోలీసుపై దాడికి దిగారు స్థానికులు.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చ్ఛత్తర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తర్పూర్ జిల్లా, జాముథాలి గ్రామంలో లాక్ డౌన్ సమయంలోను షాపులు తెరిచి ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కు ఫోన్ కాల్ వచ్చి�
కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల రేటు గణనీయంగా తగ్గింది.