Home » Maha Samudram
‘RX100’ సినిమాతో టాలీవుడ్లో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్పుత్లు హీరోహీరోయిన్లుగా నటించగా, బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్�
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్లో దర్శకుడిగా తనదైన మార్క్ వేసుకున్నాడు అజయ్ భూపతి. ఆయన తెరకెక్కించిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ యూత్ను ఏ విధంగా కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా అజయ్ భూపతి మరోసారి తనదై
'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా
అజయ్ భూపతి తన మొదటి సినిమా 'ఆర్ఎక్స్ 100'తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ వెయిట్ చేశారు. అయితే '
డైరెక్టర్ అజయ్ భూపతిని రవితేజ ఫ్యాన్స్, నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..
ఇటీవల సిద్దార్థ్ కి సర్జరీ జరిగిందనే వార్తలపై స్పందిస్తూ.. మహా సముద్రం క్లైమాక్స్ షూట్లో చిన్న గాయమైంది. దాని ట్రీట్మెంట్ కోసమే లండన్ వెళ్ళాను.
స్టార్ హీరోల సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే అదిరిపోయే ఓటీటీ డీల్స్తో వార్తల్లో నిలుస్తున్నాయి..
టాలీవుడ్లో ఎప్పుడూ లేనన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ టాప్ స్టార్ కాంబినేషన్స్ ఉంటే ఆ కిక్కే వేరు..
రావు రమేష్ ‘గూని బాబ్జీ’ గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.. ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్కి రావు రమేష్ తనదైన నటనతో పూర్తి న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు..
టాలెంటెడ్ హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్ కలయికలో ‘ఆర్.ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి రూపొందిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ �