MAHABALIPURAM

    ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల శివలింగం.. ప్రయాణం ప్రారంభం.. ప్రతిష్ఠాపన ఎక్కడ, ఎప్పుడు అంటే..

    November 29, 2025 / 07:02 PM IST

    500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ మందిరాన్ని నిర్మిస్తున్నారు.

    Yadadri CM KCR Tour, సూచనలు, ఆదేశాలు

    September 13, 2020 / 07:23 PM IST

    Yadadri temple : యాదాద్రి ఆలయ క్షేత్రాభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సీఎంకు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు లైన్‌ల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డ

    బీచ్ లో చెత్త ఏరేటప్పుడు చేతిలో ఉన్న వస్తువుపై మోడీ క్లారిటీ

    October 13, 2019 / 11:18 AM IST

    మహాబలిపురం బీచ్ లో శనివారం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా తన చేతులతో చెత్తను ఏరివేసి అందరినీ ఆశ్చర్చపర్చిన విషయం తెలిసిందే. బీచ్ లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. చైనా �

    మోడీ-జిన్ పింగ్ పర్యటన తర్వాత…మహాబలిపురానికి క్యూ కడుతున్న టూరిస్టులు

    October 13, 2019 / 06:38 AM IST

    భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�

    బలపడ్డ బంధం : భారత్-చైనా మధ్య కొత్త అధ్యాయం

    October 12, 2019 / 10:23 AM IST

    చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని

    భారత పర్యటన జీవితాంతం గుర్తుండిపోతుంది.. మోడీ మంచి మిత్రుడు

    October 12, 2019 / 09:39 AM IST

    భారత పర్యటన తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. మహాబలిపూరం సందర్శన ఎప్పటికీ మర్చిపోలేను అన్నారాయన. భారత ప్రధాని మోడీ

    భాయీ..భాయీ : మహాబలిపురంలో మహాబలులు

    October 12, 2019 / 01:32 AM IST

    మహాబలిపురంలో ఇద్దరు మహాబలులు కలిశారు. ఒకరు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కాగా…మరొకరు  ప్రధాని నరేంద్ర మోడీ. ఇద్దరు నేతలు చారిత్రక కట్టడాలను చూస్తూ  ఉల్లాసంగా గడిపారు. మోడీ తమిళ సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకుంటే జిన్ పింగ్ సాధారణ దుస్తు�

    పంచె కట్టిన మోడీ..మహాబలిపురంలో జిన్ పింగ్ కు స్వాగతం

    October 11, 2019 / 12:03 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ చేశారు. పంచెకట్టుతో మహాబలిపురానికి చేరుకున్న మోడీ.. శోర్‌ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. మోడీజిన్‌పింగ్‌ ఇరువురు కలిసి చారిత్రక కట్టడాలను వీక్షిస్తున్నార�

    చెన్నైలో చైనా అధ్యక్షుడికి ఘన స్వాగతం

    October 11, 2019 / 09:22 AM IST

    చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సహా పలువురు అధికారులు జిన్ పింగ్ కు ఘన స్వాగతం పలికారు. మేలతాళాలతో స్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీసీ గ్రాండ్ చోళకు వెళ్లిన జిన్ పిం�

10TV Telugu News