Home » mahabub nagar
Bharat Jodo Yatra Telangana: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతుంది. శుక్రవారం భారత్ జోడో యాత్ర ఉదయం 6గంటలకు నారాయణపేట జిల్లా మరికల్ నుంచి ప్రారంభమైంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర �
ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్యచేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మరిపెడ మండలం సీతారాంతండా గుట్టల్లో జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కిరణం షాపుకు వెళ్లిన బాలికను దుండగులు ఎత్తుకెళ్ళి హత్య చేశారని క�
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని ఓ గుట్టపై మూడు మృతదేహాలు పడి ఉండటం కలకలం రేపుతోంది. పశువుల కాపరులకు మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం
Telangana 10th calss girl child marriage : ప్లీజ్ మాడమ్..నాకు పెండ్లి వద్దు..నేనీ పెళ్లి చేసుకోను మాడమ్ నేను చదువుకుంటానంటూ ఓ విద్యార్ధిని ఎస్పీకి ఫోన్ చేసి వేడుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ ఆ బాలికకు జరిగే బాల్య వివాహాన్ని ఆపిన ఘటన తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్�