Home » mahabubabad district
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం జరిగింది. పొలం కొనిస్తాం.. డబ్బులు కూడా ఇస్తామంటూ ఆశ చూపి ఓ గిరిజనుడి నుంచి కిడ్నీ తీసుకున్నారు.
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి - ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో మట్టికోతకు గురికావడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తుంది.
ఓ కుటుంబం శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంది. అది అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. దాని మరణం జీర్ణించుకోలేని ఆ కుటుంబం దాని ఆత్మ శాంతి కోసం ఏం చేసింది? చదవండి.
టమాటా ధరలు అమాంతం పెరగడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో టమాటా, పచ్చిమిర్చి చోరీ జరిగింది. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయి.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో భర్తతో రెండు నెలలు కాపురం చేసింది.. భార్య తరచూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీయగా కిలాడి లేడీ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చిం�
కన్న తల్లి తండ్రుల నుంచి ప్రాణహాని ఉందని... వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ యువకుడు మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించాడు.
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు
మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు కొరికేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు.