-
Home » mahabubabad district
mahabubabad district
2 ఎకరాల పొలం, రూ.5 లక్షలు క్యాష్ డీల్.. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నారు.. కట్ చేస్తే..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం జరిగింది. పొలం కొనిస్తాం.. డబ్బులు కూడా ఇస్తామంటూ ఆశ చూపి ఓ గిరిజనుడి నుంచి కిడ్నీ తీసుకున్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు.. మహబూబాబాద్లో రైల్వేట్రాక్ ధ్వంసం.. పలు రైళ్లు రద్దు
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి - ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో మట్టికోతకు గురికావడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తుంది.
Mahabubabad District : చనిపోయిన శునకానికి సమాధి కట్టించిన యజమాని.. ఆత్మ శాంతించాలని ప్రత్యేక పూజలు
ఓ కుటుంబం శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంది. అది అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. దాని మరణం జీర్ణించుకోలేని ఆ కుటుంబం దాని ఆత్మ శాంతి కోసం ఏం చేసింది? చదవండి.
Mahabubabad: అర్థరాత్రి టమాటాలు చోరీ.. బాక్సులు మాయం.. రంగంలోకి పోలీసులు
టమాటా ధరలు అమాంతం పెరగడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో టమాటా, పచ్చిమిర్చి చోరీ జరిగింది. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయి.
YS Sharmila Arrest: వై.ఎస్. షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత.. అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్కు తరలింపు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. మహబూబాబాద్ జిల్లా పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. దీంతో షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
Khiladi lady: తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. పోలీస్ స్టేషన్ ముందు హల్చల్
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. తొమ్మిదో భర్తతో రెండు నెలలు కాపురం చేసింది.. భార్య తరచూ ఫోన్ లో మాట్లాడుతుండటంతో భర్తకు అనుమానం వచ్చింది. అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీయగా కిలాడి లేడీ చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చిం�
Hyderabad : తల్లి తండ్రులపై మానవహక్కుల కమీషన్లో ఫిర్యాదు చేసిన కన్నకొడుకు
కన్న తల్లి తండ్రుల నుంచి ప్రాణహాని ఉందని... వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ యువకుడు మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించాడు.
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు
వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు
KTR Rats Notes : రూ.2లక్షల డబ్బు కొరికేసిన ఎలుకలు, బాధితుడికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్
మహబూబాబాద్ జిల్లా ఇంద్రానగర్ తండాకు చెందిన రెడ్యానాయక్ అనే కూరగాయల వ్యాపారి దాచుకున్న రూ.2 లక్షల నగదును ఎలుకలు కొరికేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన వెంటనే స్పందించారు.