-
Home » mahalakshmi Scheme
mahalakshmi Scheme
మన హైదరాబాద్లో ఆసియాలోనే అతి పెద్ద బస్ స్టేషన్.. త్వరలోనే..
తెలంగాణలో మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోయి కనపడుతున్నాయి.
నెలకు రూ.2500 ఇస్తారంటూ ప్రచారం.. పోస్టాఫీస్కు బారులు తీరిన మహిళలు.. షాక్లో అధికారులు..
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
హైదరాబాద్ దాటి మారుమూల పల్లెల వరకు వచ్చేస్తున్నాయ్.. "జాగో తెలంగాణ జాగో" అంటూ కేటీఆర్ కీలక కామెంట్స్
జనారణ్యం నుంచి వనారణ్యం వరకు..
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు జీవో జారీ
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
పేదలందరికీ ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్- మరో రెండు పథకాలకు సీఎం రేవంత్ శ్రీకారం
మహిళల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం జీవో జారీ, మార్గదర్శకాలు ఇవే
ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.
మెట్రో రైలు తరహాలో బస్సుల్లో సీటింగ్ మార్పు.. ఆర్టీసీ కొత్త ప్రయోగం
మెట్రో రైలులో సీట్ల మాదిరి బస్సుల్లోనూ సీటింగ్ మార్చేస్తోంది. సైడ్లకు సీట్లను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యలో ఎక్కువమంది నిల్చోవచ్చని భావిస్తోంది.
మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ రెండు టికెట్లు రద్దు
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో,,,
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గిగ్ వర్కర్స్తో సమావేశం.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
మహాలక్ష్మి పథకం రద్దు చేయాలని ఆటో డ్రైవర్ల డిమాండ్.. వారితో సమావేశంకానున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఆటో, ఉబర్ డ్రైవర్లతో సమావేశమవ్వనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశమవ్వనున్నారు.