Home » mahalakshmi Scheme
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
జనారణ్యం నుంచి వనారణ్యం వరకు..
గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.
మహిళల కళ్లలో ఆనందం చూడాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. తెల్లరేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించారు.
మెట్రో రైలులో సీట్ల మాదిరి బస్సుల్లోనూ సీటింగ్ మార్చేస్తోంది. సైడ్లకు సీట్లను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యలో ఎక్కువమంది నిల్చోవచ్చని భావిస్తోంది.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో,,,
నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆటో, ఉబర్ డ్రైవర్లతో సమావేశమవ్వనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సమావేశమవ్వనున్నారు.
తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.