Home » mahanadu
మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని ప్రజలు నిరూపించారు. అహంకారంతో విర్రవీగిన వారికి కడప జిల్లా ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారు.
అహంకారం పక్కన పెట్టి ప్రజలకు దగ్గరవ్వాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలి.
టాలీవుడ్ నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత నాగవంశీ భారీ విరాళం ఇచ్చినట్టు తెలిసింది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఎన్నికల సమయంలో ఇచ్చింది.
పీఎం కిసాన్ యోజన కింద రూ.6వేలు అందిస్తుండగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14వేలు కలిపి ఏడాదికి రూ.20వేలు అందిస్తామని వెల్లడించింది.
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాజకీయ రక్షణ కోసం టీడీపీలో చేరినట్లుగా నటిస్తూ పాతకక్షలు తీర్చుకోవడానికి..అధికార పార్టీగా ఉన్న టీడీపీని అస్త్రంగా వాడుకుంటున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరిందంటున్నారు.
పార్టీ అధినేతగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు వర్ల రామయ్య.
సాక్షాత్తు ఎన్టీఆరే వచ్చి మాట్లాడినట్టు..
"కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి. 2029లో ఇంతకంటే భారీ మెజారిటీ సాధించాలి" అని చంద్రబాబు చెప్పారు.