Home » Maharajganj
ఓ భర్త.. తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆమె తన ప్రియుడితో హోటల్ లో ఉండగా.. అతడు పట్టుకున్నాడు. ఆ తర్వాత తన భార్యతో పాటు ప్రియుడిని నడి రోడ్డులో చితక్కొట్టాడు.(Husband Caught Wife)
నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన మహరాజ్ గంజ్ పరిధిలో జరిగింది. నిషా చౌదరీ(35), ఆమె కూతురు కరిష్మా(14) మధ్యాహ్న సమయంలో వాళ్ల ఇంట్లోనే పడుకుని ఉన్నారు.
నాకోడిని ఎవరో చంపేసారు అంటూ మాజీ ఎమ్మెల్యే కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దానికి పోస్ట్ మార్టమ్ చేయాలని డిమాండ్ చేసిన వింత ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.
చితిలో కాలుతున్న బాలిక శవాన్ని బయటకు తీసి 24 గంటలపాటు క్షుద్రపూజలు చేశారు. ఎందుకు అంటే తిరిగి బ్రతికించటానికట.మరి ఆ బాలిక బ్రతికిందా?
ఓ ఆవుదూడ కోసం ఐదుగురి ప్రాణాలు బలైపోయాయి. ఆవుదూడ ఏంటీ ఐదుగురి చావుకు కారణం కావటమేంటి అనుకోవచ్చు..కానీ పాపం దాంట్లో ఆవుదూడ తప్పేమీ లేదు..ఓ బావిలో పడిపోయిన ఆవుదూడను కాపాడేందుకు వెళ్లినవారు మృత్యువాత పడ్డారు. ప్రాణాపాయంలో ఉన్న ఓ దూడను కాపాడుదా