Home » Maharashtra
దిండోషి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్లో అదే పనిగా గేమ్స్ ఆడుతున్నాడు. తల్లి మందలించి, బాలుడి నుంచి మొబైల్ ఫోన్ తీసుకుంది.
బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
దేశంలో ఇటీవలి కాలంలో మళ్లీ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,233 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
చిరుత పులులు జనావాసాల మధ్యలోకి రావడం, స్థానికంగా ఉన్న జంతువులపై, మనుషులపైన దాడులు చేయటం పరిపాటిగా మారింది. అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా మహారాష్ట్రం నాసిక్ లోని ఓ గ్రామంలో అర్థరాత్రి సమయంల�
మహారాష్ట్ర భందారా జిల్లాలోని ఓ కోడిపుంజు రాజభోగాన్ని అనుభవిస్తుంది. ఆ కోడి పుంజుకు ప్రతిరోజూ మందు ఉండాల్సిందే. మందు లేనిదే ముద్దకూడా ముట్టడు.. కనీసం మంచినీళ్లు కూడా తాగదు..
ఖతార్ ప్రపంచ రికార్డును తిరగరాసే యత్నం భారత్ లోని మహారాష్ట్రలో మొదలైంది. మహారాష్ట్రంలో భారత్ ప్రభుత్వం 110 గంటల్లో 75 కి.మీ.ల రోడ్డు నిర్మాణం చేపట్టింది. అత్యంత వేగంగా రహదారి నిర్మాణం పూర్తి చేసి..ఖతార్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాసే ప
తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాల్ని బీజేపీ భయపెట్టాలనుకుంటోందని, హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024లో దేశంలో చోటులేదని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.
వీరంతా పుణెకు చెందినవారని.. వారందరినీ హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా.. మహారాష్ట్ర వైద్యులు ఒమిక్రాన్ కేసులుగా గుర్తించారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2828 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం చెప్పింది.