Home » Maharashtra
తగ్గిన ఠాక్రే.. రెబల్ ఎమ్మెల్యేకు బంపర్ ఆఫర్..!
ముదిరిన 'మహా' సంక్షోభం.. షిండే వెంట 42 రెబల్ ఎమ్మెల్యేలు
అనుక్షణం ఉత్కంఠభరితంగా ఉన్న ‘మహా’ రాజకీయాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కమంటే శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముందు వరుసలో ఉన్నరారు. గౌహతిలో తన వెంట నడిచిన ఎమ్మెల్యేలను మీడియా�
బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తిరిగి వస్తానని షిండే అంటున్నారు.. దిగిపోవడానికైనా సిద్ధమే కానీ.. తగ్గేదే లేదు అంటున్న ఠాక్రే కుటుంబం. మహారాష్ట్ర రాజకీయాల్లో మరి ఇప్పుడేం జరగబోతోంది.. ఏక్నాథ్ షిండే అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. ఇకపై ఆయన ఏం చేయబ�
ఏక్నాథ్ షిండే.. ఈ ఒక్క పేరే ఇప్పుడు దేశవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షిండే చుక్కలు చూపిస్తున్నారు. 35మంది ఎమ్మెల్యేల తోడుగా డిమాండ్ల చిట్టా విప్పుతున్నారు. ఒక్కరోజు ముందు వరకు.. ప్రభుత్వంతో, థాక్రే కుటుంబంత�
బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్కు సూచించినట్లు సమాచారం.
అఘాడీనీ చీల్చడమే రెబెల్స్ లక్ష్యమా..?
తిరుగుబాటు చేసిన నేతలంతా తిరిగి పార్టీలోకి వస్తారన్న నమ్మకాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అవసరమైతే శివసేనకు పూర్తిస్థాయి మద్దతు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అన్నారు. ఆయన ఏఐసీసీ ప్రతినిధి�
తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో �
పతనం అంచున ఉద్ధవ్ ఠాక్రే సర్కార్