Home » Maharashtra
బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ఎంతోకాలం అధికారంలో ఉండరు..ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది ..మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయం’’ అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ సాల్వే, అధికార బీజేపీ-శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున పోటీ చేశారు. ఆయనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు, మరో ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది. దీంతో సులభంగా విజయం సాధించారు.
గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్ మూసివేసి...ఇంటికి సమీపంలో కారు పార్క్ చేసి వెళ్తున్న ఉమేష్ను బైక్పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల�
అధికార శివసేన-బీజేపీ కూటమి తరఫున బీజేపీకి చెందిన రాహుల్ నవ్రేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఆయనను బీజేపీ స్పీకర్ పదవి పోటీకి ఎంపిక చేయడం విశేషం.
ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు వెల్లుల్లి రవాణా మాటన గంజాయి రవాణా చేస్తున్న ఘరానా ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్క సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు తెల్లవారు ఝా
అయ్యో .. ఠాక్రేకు మరోసారి ఎదురుదెబ్బ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనించాల్సిన విషయం.
'మహా' సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం...?
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామానాతో అఘాడీ ప్రభుత్వం కూలిపోవటంతో.. ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్ అధికార పీఠం ఎక్కనున్నారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోవటంలో కీలక నేతగా ఉన్న ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంకానున్నారు.