Home » Maharashtra
గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్ మూసివేసి...ఇంటికి సమీపంలో కారు పార్క్ చేసి వెళ్తున్న ఉమేష్ను బైక్పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల�
అధికార శివసేన-బీజేపీ కూటమి తరఫున బీజేపీకి చెందిన రాహుల్ నవ్రేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ ఆయనను బీజేపీ స్పీకర్ పదవి పోటీకి ఎంపిక చేయడం విశేషం.
ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు వెల్లుల్లి రవాణా మాటన గంజాయి రవాణా చేస్తున్న ఘరానా ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్క సమాచారంతో వల పన్ని పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు తెల్లవారు ఝా
అయ్యో .. ఠాక్రేకు మరోసారి ఎదురుదెబ్బ
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు చేపట్టి 24 గంటలు కాకముందే పవార్ కు ఐటీ నుంచి నోటీసులు రావడం గమనించాల్సిన విషయం.
'మహా' సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం...?
ఉద్ధవ్ ఠాక్రే రాజీనామానాతో అఘాడీ ప్రభుత్వం కూలిపోవటంతో.. ముచ్చటగా మూడోసారి సీఎంగా ఫడ్నవీస్ అధికార పీఠం ఎక్కనున్నారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోవటంలో కీలక నేతగా ఉన్న ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎంకానున్నారు.
ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్గా మార్చారు.
మహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీ�