Home » Maharashtra
ఇప్పటికే శివసేన అధికారిక కార్యాలయం ఉద్ధవ్ చేతిలోనే ఉంది. అయితే చట్ట ప్రకారం శివసేన తమకే దక్కుతుందని షిండే వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షిండే తాజాగా గుర్తు చేస్తూ.. ఎవరి దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నంబర్లు చూసుకోవాలని అన్నారు. జూన్�
మహా ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పార్లమెంట్ వేదికగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే సెటైర్లు వేశారు. మహా ప్రభుత్వం ‘ఏక్ దుజే కే లియే’(అన్యోన్యమైన జంట) అని బీజేపీకి చెందిన ఒక �
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. విచారణ కోసం రౌత్ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.
గుజరాతీలు, రాజస్థానీలు లేకుంటే ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఉండబోదని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కొషియారి. ఈ వ్యాఖ్యలను శివసేన సహా మహారాష్ట్రకు చెందిన పార్టీలు ఖండిస్తున్నాయి.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు అధికారమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని, ఒక్కోసారి రాజకీయాలనుంచి తప్పుకోవాలని తరచూ అనిపిస్తోందని గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు స
మహారాష్ట్రలో ట్రైనీ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ స్వల్ప గాయాలతో బయటపడింది. పూణె జిల్లాలో ఇందాపూర్ తాలూకాలోని కడ్బన్ వాడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వంద కోట్లు ఇస్తే మంత్రి పదవి వచ్చేలా చేస్తామంటూ ఎమ్మెల్యేనే బురిడీ కొట్టేందుకు ప్రయత్నించిందో గ్యాంగ్. అయితే, అనుమానం వచ్చిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వాన్స్ తీసుకునేందుకు వచ్చి, నిందితులు అడ్డంగా బుక్కయ్యారు.
దేశవ్యాప్తంగా 497 నగరాల్లోని 3వేల 570 పరీక్షా కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. నీట్ రాసేందుకు 18లక్షల 72వేల 329 మంది రిజిష్టర్ చేసుకోగా 95శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పలు చోట్ల నీట్ విద్యార్థులకు అవరోధాలు ఏర్పడ్డాయి.
ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇలా అదనపు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. జూన్ చివరి వారంలో 45 శాతం అదనపు వర్షపాతం నమోదు కాగా, జూలై 6 వరకు 28 శాతం అదనపు వర్షపాతం నమోదైంది