Home » Maharashtra
మహారాష్ట్ర రాజకీయాలు గంగ గంటకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అటు శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండే వర్గం, ఇటు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈక్రమంలో శివసేన ఎంపీ సంజయ్రౌత్కు ED సమన్లు జారీ చేయడం సంచలనం ర�
రెబల్ ఎమ్మెల్యేల ఇండ్లు, ఇతర ఆస్తులకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, పోలీసు శాఖను గవర్నర్ ఇప్పటికే ఆదేశించారు. కోవిడ్ వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన గవర్నర్, రాగానే మహారాష్ట్ర సంక్షోభంపై దృష్టి పెట్టారు.
షిండేకు గతంలోనే సీఎం పదవి ఇస్తామన్నామని పేర్కొన్నారు. మే 30న షిండేకి సీఎం ఆఫర్ చేసినట్లు తెలిపారు. షిండేకి సీఎం పదవి ఇవ్వడానికి ఉద్ధవ్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఆసక్తికర మలుపు తిరుగుతోంది. తనకు 39మంది శివసేన ఎమ్మెల్యేలు, పలువురు స్వతంత్రుల మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే ప్రకటించగా.. ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు మాత్రం 20మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తమతో టచ్లో ఉన్నట్లు తెలిపింది.
రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, ఇళ్లపై దాడులు జరుగుతుండటంతో వారికి భద్రత కల్పించాలని మహారాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ముంబయి సీపీకి కూడా గవర్నర్ లేఖ రాశారు.
ఇటీవల హనుమాన్ చాలీసా వివాదం నేపథ్యంలో ఉద్ధవ్ సర్కారు నవనీత్ కౌర్తో, ఆమె భర్తను కూడా అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అధికార శివసేన పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవనీత్ క�
ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బాలాసాహెబ్ థాక్రే పేరును ఎవరూ వాడుకోవడానికి వీల్లేదని తీర్మానం చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు వాళ�
బాల్ ఠాక్రే బాటలోశివసేన నేత ఏక్ నాథ్ షిండే పయనిస్తున్నారా? షిండే తిరుగుబాటుతో శివసేన పరిస్థితి ఏంటి..?
మహా సంక్షోభంలో సెంటిమెంట్ పాలిటిక్స్
మహారాష్ట్ర రాజకీయాలు మహారక్తి కట్టిస్తున్నాయ్. షిండే తిరుగుబాటుతో శివసేనకు కోలుకోలేని దెబ్బ పడింది. గతంలో చాలా విభేదాలు చూసినా.. చాలా తిరుగుబాట్లు హ్యాండిల్ చేసినా.. షిండే వ్యవహారం మాత్రం ఇప్పుడు పార్టీ అస్థిత్వానికే ప్రమాదం తెచ్చేలా కనిప