Home » Maharashtra
తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో �
పతనం అంచున ఉద్ధవ్ ఠాక్రే సర్కార్
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి గట్టి షాక్ తగినట్లు అయింది. మహా వికాస్ అఘాడి కూటమిలో క్యాంపు రాజకీయాల కలకలం రేపింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన, ఎన్సీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 మృతదేహాలు.. అదీ ఒక ఇంట్లోనే లభ్యం అయ్యాయి. సాంగ్లీలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో 9 డెడ్ బాడీలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.
అకాలవర్షాలు... ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లో వ్యవసాయం చేయలేక పోతున్నానని... తన భూమి తనఖా పెట్టుకుని హెలికాప్టర్ కొనక్కునేందుకు రుణం ఇవ్వాలని మహారాష్ట్రలోని ఒక రైతు బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు.
మురికి కాలువల్లో తిరిగే ఎలుకల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనికి కారణం ఓ వడాపావ్.
వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బుధవారం రోజు కరోనాతో 11 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 58,215 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కేసుల శాతం 0.12గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,32,11,728 కేసులు నమోదుకాగా, 5,24,803 మంది మరణించారు.
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ. 100కు చేరింది. దీంతో వాహనదారులు సొంత వాహనాలపై బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అయితే మంగళవారం ఒక్కరోజు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్ లో లీటరు పెట్రోల్ రూ. 54కే విక్రయిం�
ఏడు జన్మలు కాదు కదా..ఏడు క్షణాలు కూడా ఈభార్యలు మాకొద్దని ప్రార్థిస్తూ కొంతమంది పురుషులు 'వట సావిత్రి పూర్ణిమ వ్రతం'చేశారు. ఈ పూజ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వారంలోనే దాదాపు రెట్టింపు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు 65 శాతం కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో గతవారం 17,380 కేసులు నమోదుకాగా, కేరళళో 14,500 కేసులు నమో�