Home » Maharashtra
గుడి పడ్వా పండుగ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ మహమ్మారి ఆరంభమైనప్పటి నుంచి ఫేస్ మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం..
15 ఏళ్లుగా మూసివున్న షాపులో మనిషి చెవులు, మెదడు, కళ్లు, అవశేషాలు లభ్యమయ్యాయి.
ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండి తమ అనుభవాలను,ఆనందాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళ తన భర్త ప్రోపైల్ వెరిఫై
మియావ్ మియావ్ అనుకుంటూ గోడలపై తిరిగే పిల్లి ఏకంగా 60వేలమందికి చుక్కలు చూపించింది. రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.
గణేషుడి పట్ల ద్రాక్ష రైతుల భక్తి చాటుకున్నారు. 2,000 కిలోల ద్రాక్షపండ్లతో గణేషుడికి కానుకగా ఇచ్చారు. ఆ ద్రాక్ష పండ్లతో గణనాధుడికి అలంకరణ చేశారు అర్చకులు.
వెర్సోవాలోని బాంబాయ్ నజారియా కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్లనే నియమించుకున్నాడు దాని యజమాని. దీంతో ఈ కేఫ్ ఫేమస్ అయ్యింది.
ఆ గ్రామంలో ప్రతి ఇంటికి మహిళే హక్కుదారు..మగవారికి ఒక్క ఇల్లు కూడా లేదు.
తిరుప్పూర్ లోని కేపీఎన్ కాలనీ యూనియన్ మిల్ రోడ్డుకు చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో తాకట్టువ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి3వ తేదీ గురువారం అర్ధరాత్రి ఆ దుకాణంలో చోరీ జరిగింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన మనీలాండరింగ్ వ్యవహారంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ అధికారులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి బీజేపీయేతర సీఎంలతో భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే..