Home » Maharashtra
ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు పెట్టిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో యాక్టివ్ గా ఉండి తమ అనుభవాలను,ఆనందాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఒక మహిళ తన భర్త ప్రోపైల్ వెరిఫై
మియావ్ మియావ్ అనుకుంటూ గోడలపై తిరిగే పిల్లి ఏకంగా 60వేలమందికి చుక్కలు చూపించింది. రూ.100 కోట్ల నష్టం జరగటానికి కారణమైంది.
గణేషుడి పట్ల ద్రాక్ష రైతుల భక్తి చాటుకున్నారు. 2,000 కిలోల ద్రాక్షపండ్లతో గణేషుడికి కానుకగా ఇచ్చారు. ఆ ద్రాక్ష పండ్లతో గణనాధుడికి అలంకరణ చేశారు అర్చకులు.
వెర్సోవాలోని బాంబాయ్ నజారియా కేఫ్ లో అందరూ ట్రాన్స్ జెండర్లనే నియమించుకున్నాడు దాని యజమాని. దీంతో ఈ కేఫ్ ఫేమస్ అయ్యింది.
ఆ గ్రామంలో ప్రతి ఇంటికి మహిళే హక్కుదారు..మగవారికి ఒక్క ఇల్లు కూడా లేదు.
తిరుప్పూర్ లోని కేపీఎన్ కాలనీ యూనియన్ మిల్ రోడ్డుకు చెందిన జయకుమార్ అదే ప్రాంతంలో తాకట్టువ్యాపారం నిర్వహిస్తున్నాడు. మార్చి3వ తేదీ గురువారం అర్ధరాత్రి ఆ దుకాణంలో చోరీ జరిగింది.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి చెందిన మనీలాండరింగ్ వ్యవహారంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ అధికారులు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం
ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ మరో అడుగు ముందుకేసి బీజేపీయేతర సీఎంలతో భేటీకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే..
మహారాష్ట్రలోని ముంబై లోని డొంబివిలో గత మంగళవారం జరిగిన సుప్రియ అనే వివాహిత మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్త క్లోజ్ ఫ్రెండ్, పక్క ఇంట్లో ఉండే విశాల్ గెహావత్ ఈ దారుణానికి ఒడిగట్టినట్
థానే, పాల్గర్ జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.