Home » Maharashtra
మహారాష్ట్రలోని ముంబై లోని డొంబివిలో గత మంగళవారం జరిగిన సుప్రియ అనే వివాహిత మర్డర్ మిస్టరీ వీడింది. ఆమె భర్త క్లోజ్ ఫ్రెండ్, పక్క ఇంట్లో ఉండే విశాల్ గెహావత్ ఈ దారుణానికి ఒడిగట్టినట్
థానే, పాల్గర్ జిల్లాల్లో ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కారణంగా అవి మృతి చెందినట్లు నిర్ధారించారు.
హై ప్రోప్రైల్ లేడీస్ తో పరిచయం కల్పిస్తామని చెప్పి 76 ఏళ్ల వృధ్ధుడిని రూ.60 లక్షల రూపాయలు మేర మోసం చేసిన ఘటనలో పూణే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపింది.పుణెలో బర్డ్ఫ్లూ సోకి కోళ్లు చనిపోయారు.దీంతో 25,000 కోళ్లను చంపేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మద్యం పాలసీపై మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న చేపట్టాల్సిన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభించింది. కరోనా ధాటికి వేలాది సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.
వివాహేతర సంబంధాలు మెయింటెయిన్ చేయటం కోసం మగవారు ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అలా ఓ భర్త చేసిన తప్పును భార్య పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త, అతని ప్రియురాలు ప
మహారాష్ట్రలోని పూణేలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఐదుగురు మరణించారు.
కర్ణాటకకు చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప మాదిరిగానే ఎన్నో చెక్ పోస్టులను దాటించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటంలో దిట్ట. అలాంటి స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు.
మోడీ ప్రధాని అయ్యింది ధరలు తగ్గించటానికి కాదని..ప్రజలు మటన్ రూ.700,పిజ్జా రూ.600 ఖర్చు చేస్తారు గానీ..టమాటా రూ.40 అంటే ఖరీదంటూ విమర్శలు చేస్తారంటూ వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి.