Home » Maharashtra
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి.
తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని కుబీర్ మండలం మర్లగొండ గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తో
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి.
శుక్రవారం నమోదైన 20వేల 971కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ శనివారం 5మృతులు సంభవించాయని రికార్డులు చెబుతున్నాయి.
సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెరగటంతో ఆ మహిళను, ఆమె ఐదేళ్ల కుమార్తె ఎదుటే హత్య చేసిన ఉదంతం ముంబైలో వెలుగు చూసింది.
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నగరంలోని జేజే ఆసుపత్రిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
కరోనా మరోసారి దేశవ్యాప్తంగా చెలరేగిపోతుంది. మహారాష్ట్రలో ఒక్క ఆదివారం రోజే రికార్డు స్థాయిలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ పేషెంట్లు 50మంది ఉన్నట్లుగా రికార్డులు.
ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది.