Home » Maharashtra
కరోనా మరోసారి దేశవ్యాప్తంగా చెలరేగిపోతుంది. మహారాష్ట్రలో ఒక్క ఆదివారం రోజే రికార్డు స్థాయిలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ పేషెంట్లు 50మంది ఉన్నట్లుగా రికార్డులు.
ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది.
విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావటంతో ఆమె సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పింది. ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కంటే..
ఈ అరుదైన జాతి గుర్రం ధర రూ.5 కోట్లు.. పలికింది. అయినా అమ్మేది లేదంటున్నాడు దాని యజమాని. మహారాష్ట్రలోని నందుర్బర్ జిల్లా సారంగ్ఖేడ్ గుర్రాలమార్కెట్ లో ఈగుర్రం ఆకట్టుకుంటోంది.
‘శక్తి బిల్లు’కు మహారాష్ట్ర ఆమోదం పలికింది.ఇకపై మహిళలు,చిన్నారులపై నేరానికి పాల్పడాలంటే భయపడాల్సిందే. ఈ బిల్లు ప్రకారం.. ఉరిశిక్ష కూడా పడొచ్చు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలో నమోదైన ఆరు కొత్త కేసులతో కలిపి ఆదివారం నాటికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 151
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 కుక్క పిల్లలను ఓ కోతుల గుంపు నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్ గావ్ లో