Home » Maharashtra
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళకు లక్షల్లో జరిమానా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. ఆమె పేరు అన్షు సింగ్.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలవరం రేపుతోంది. దేశంలో క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్..
మహారాష్ట్రను కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇవాళ(డిసెంబర్-14,2021)కొత్తగా రాష్ట్రంలో ఎనిమిది
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు.
భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రంలో తాజాగా మరో రెండు..
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఏడుగురు రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్లో మహారాష్ట్రలో నమోదైంది.
: దేశంలో ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లను సరిగా ఉపయోగించుకోవడంలేదని తాజా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సృష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,బీహార్,రాజస్తాన్