Home » Maharashtra
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23 కు చేరింది.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి..
మహారాష్ట్ర నార్త్ కొల్హాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రకాంత్ జాదవ్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రకాత్ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో ఆయనపై నమోదైన కేసుల్లో ముంబై పోలీసులు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా..పరంబీర్ సింగ్
5,000 గర్భిణులకు ప్రసవాలు చేసిన పండంటి బిడ్డలను అందించిన నర్సు తన రెండో కాన్పులో మృతి చెందింది.
బాలల దినోత్సవం వేళ ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘోరం యావత్ దేశాన్ని షాక్ కి గురి చేస్తోంది. ఓ మైనర్ బాలికపై ఏకంగా 400 మంది మృగాళ్లు అత్యాచారానికి..
త్రిపురలో చెలరేగిన అల్లర్లు మహారాష్ట్రలోని పలు జిల్లాలకు వ్యాపించాయి.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు.
బిడ్డను అమ్ముకునే హక్కు కన్నతల్లికి కూడా లేదు. కానీ మరోబిడ్డ అమ్మ ఒడికి దూరమయ్యాడు. కాసులు దక్కాయి. బిడ్డ చేతులు మారింది. కానీ చట్టం ఊరుకోనంది. ఫలితంగా..