Home » Maharashtra
ప్రయాణం చేయటానికి బుక్ చేసుకున్న కారులో సౌకర్యాలు లేని కారణంతో, రైడ్ క్యాన్సిల్ చేసుకున్న మహిళను ఆ క్యాబ్ డ్రైవర్ అసభ్య సందేశాలు వీడియోలు పంపుతూ వేధించసాగాడు.
ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తారు. బాగా చెక్ చేశాకే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతి ఇస్తారు. సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లు వెంట తీసుకు రానివ్వ
రైలులో ప్రయాణిస్తున్న 20 ఏళ్ల ప్రయాణికురాలిపై 8 మంది దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
కొందరిని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేము.. పనిచేయడానికి శరీరం సహకరించకపోయినా.. అవయవాలు పనిచేయకపోయినా పట్టుదలతో ఎదో ఒక పని చేస్తూ జీవనం సాగిస్తుంటారు.. ఆ కోవకు చెందిన వ్యక్తి ఇతను.
షిరిడీ సాయిబాబు 2021, అక్టోబర్ 07వ తేదీ నుంచి భక్తులకు నేరుగా దర్శనమిస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా ఆలయంలో ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేశారు.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
వర్షాల దాటికి మహారాష్ట్రలోని చాలా గ్రామాలు నీటమునిగాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వాయుసేన వారికి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
స్టేజీపై కీర్తనలు పాడుతూ ప్రాణాలు వదిలారు కీర్తంకర్ తాజుద్దీన్ బాబా. కీర్తనలు పాడుతున్న సమయంలోనే గుండెపోటు రావడంతో కింద కూర్చున్నాడు.
ఇంటి ముందు బట్టలు ఆరేస్తున్నారనే కారణంతో మొదలైన గొడవ.... ఓ ఇల్లాలి ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని థాణె జిల్లాలో జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.