Home » Maharashtra
ఇంటి ముందు బట్టలు ఆరేస్తున్నారనే కారణంతో మొదలైన గొడవ.... ఓ ఇల్లాలి ప్రాణాలు తీసేంతవరకు వెళ్లిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని థాణె జిల్లాలో జరిగిన అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై 29 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మున్సిపల్ వ్యర్థాలను నదిలో కలవకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.
గణపతికి ఇష్టమైన పిండివంటకం మోదక్.. నాసిక్ కి లోకి ఓ స్వీట్ షాప్ బంగారు మోదక్ లను తయారు చేసి అమ్ముతోంది. వీటి ధర చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
14 ఏళ్ల బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ హోటల్లో రూం ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పి, తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
దేశ వ్యాప్తంగా జరిగిన అత్యాచారాల కేసుల్లో రాజస్థాన్ టాప్ లో ఉండగా..యూపీ రెండో స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2020 డేటాను వెల్లడిచింది.
నాకు ఓ గర్ల్ ఫ్రెండ్ కావాలి..మీరు నాకు చూసిపెట్టండీ సార్ అంటూ ఓ యువకుడు ఎమ్మెల్యేకు రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లేటెస్ టూ వీలర్స్ ట్రెండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. యూత్ ఏ కాదు.. యూత్లా ఆలోచించే వాళ్లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ముందుగానే బుకింగ్ చేసుకుని ఎదురుచూస్తున్నారు.
చూసిన వారే కాదు తెలిసిన వారు కూడా జాలిపడకుండా ఉండని సంగతి ఇది. 60ఏళ్ల వృద్ధుడు భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు యత్నించి ట్రాన్స్పోర్ట్ లేకపోవడంతో భుజాలపై మోసుకెళ్లే...
అష్టావినాయక క్షేత్రాల్లో ఒకటి ‘గిరిజాత్మజ వినాయకుడు’ . ఎతైన పర్వతంపై బౌద్ధ గుహల్లో వెలసిన ఈ గిరిజాత్మజ గణపతిని వినాయక చవితి పండుగ రోజున దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి.