MaharashtraPolitics

    మహా పవర్ గేమ్ : 170 మంది ఎమ్మెల్యేల బలం ఉంది – శరద్ పవార్

    November 23, 2019 / 07:35 AM IST

    మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపికి సపోర్టు చేసిన అజిత్ పవార్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన నిర్ణయం వ్యక్తిగతంగా వెల్లడించారు. పవార్ పార్టీ నిబంధ�

    రెండుగా చీలిపోయిన ఎన్సీపీ..30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు!

    November 23, 2019 / 05:49 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్, శివసేన పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది బీజేపీ. అక్కడ ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశ

    ఫిర్ ఏక్ బార్ ఫడ్నవీస్ సర్కార్

    November 23, 2019 / 05:26 AM IST

    మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఫడ్నవీస్. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్, శివసేన పార్టీలకు బీజేపీ దిమ�

10TV Telugu News