maharastra

    కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత ఏక్నాథ్ గైక్వాడ్ మృతి

    April 28, 2021 / 01:06 PM IST

    కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం మరణించారు. కొద్దిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడిన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

    Marriage Cancel: ప్రియురాలి పెళ్లి చెడగొట్టిన ప్రియుడు

    April 17, 2021 / 12:22 PM IST

    Marriage Cancel: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు… దీంతో ఇద్దరు వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే యువతి తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. మరికొద్ది రోజు

    Eight Bodies: ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలు దహనం

    April 8, 2021 / 12:52 PM IST

    ఒకే చితిపై ఎనిమిది మంది మృతదేహాలను ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అంబాజ్ గాయ్‌ పట్టణంలో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. వారిని సమీపంలో ఉన్న స్మశానవాటికలో దహనం చెయ్యాలని అధికారులు అనుకున్నారు

    complete lockdown : మళ్లీ కరోనా విజృంభణ.. 10 రోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌

    March 25, 2021 / 07:23 AM IST

    బీడ్‌ జిల్లాలో రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నారు.

    ముఖేష్ అంబానీకి బెదిరింపుల కేసులో ట్విస్ట్‌..సంచలన విషయాలు వెల్లడించిన హిరాన్‌ మన్‌సుఖ్‌ భార్య

    March 10, 2021 / 01:01 PM IST

    రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో మరో సంచలన విషయం బయటపడింది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజ్‌తో స్కార్పియో ఓనర్‌ హిరాన్‌ మన్‌సుఖ్‌కి సంబంధాల

    భారత్‌ను వెంటాడుతోన్న బర్డ్ ఫ్లూ : తొమ్మిది రాష్ట్రాలకు పాకిన వైరస్

    January 11, 2021 / 02:12 PM IST

    Bird flu spread to nine states in india : బర్డ్ ఫ్లూ పీడ భారత్‌ను వెంటాడుతోంది. నిన్నటి దాకా ఏడు రాష్ట్రాలకే పరిమితమైన బర్డ్‌ ఫ్లూ తాజాగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోకి ఏంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రాలోని పర్బణీ జిల్లా మురుంబా పౌల్ట్రీఫారంలో సుమారు 800 కోళ్లు మృతి చెందాయ

    ఇంటర్నెట్ లేదు..గోడలపై పాఠాలు, టీచర్ల వినూత్న ప్రయత్నం

    September 9, 2020 / 10:39 AM IST

    కరోనా నేపథ్యంలో స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. దీంతో కొన్ని స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కానీ.,.ఇంటర్నెట్ సదుపాయం లేని విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి చదువు చెప్పేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఓ పాఠశాల టీ

    సింగర్ గా మారి…శ్రీరాముడి భక్తి కీర్తనలతో భజన చేసిన మాజీ సీఎం

    August 5, 2020 / 03:46 PM IST

    అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఇవాళ(ఆగస్టు-5,2020) ప్రధాని మోదీ భూమిపూజ చేసి పునాదిరాయి వేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. రామజన్మభూమిలో మందిరం భూమిపూజ కా

    ఏపీలో ఒక జూలైలోనే 865% పెరిగిన కరోనా కేసులు.. దేశంలోనే అత్యధికం!

    August 1, 2020 / 06:43 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక జూలై నెలలోనే దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. �

    క‌వ‌ల పిల్లల‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా సోకిన మ‌హిళ

    August 1, 2020 / 12:04 AM IST

    క‌రోనా సోకిన ఓ మ‌హిళ క‌వ‌ల బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌హారాష్ట్ర‌లోని పూణేలో శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ‌ర్భ‌ణీ అయిన 29 ఏండ్ల మ‌హిళ‌కు ఇటీవ‌ల క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా వ‌చ్చింది. దీంతో పూణే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్�

10TV Telugu News