Home » maharastra
ఓ బ్యాంకు ఏటీఎం నుంచి రూ.500 డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే, అతడు రూ.500 విత్ డ్రా చేస్తే ఏటీఎం నుంచి రూ.2,500 వచ్చాయి.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా అధికమవుతోంది. ముంబైలో ఆదివారం 100కు పైగా కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరారు.
మహమ్మద్ ప్రవక్తపై ఓ టీవీ చర్చలో నురూప్ శర్మ, సామాజిక మాధ్యమాల్లో నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న వేళ ఎవ్వరూ రెచ్చగొట్టేలా పోస్టులు చేయొద్దంటూ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు అదే పని చేస్తున్నా�
మన తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు మహారాష్ట్రలోనూ ఎండలు మండిపోతున్నాయి. అమరావతి జిల్లాలో అయితే దాహం తీర్చుకోటానికి బకెట్ నీళ్లకోసం మహిళలు మైళ్ల దూరం ప్రయాణిస్తున్నారు.
నగదు అక్రమ చలామణీ కేసులో జైలులో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, హోం శాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక్క రోజు బెయిల్ ఇవ్వబోమని ముంబై కోర్టు వెల్లడించింది. మహారాష్ట్ర నుంచి ఆరు సీట్లకు
చిన్న విషయం ఆ ఇంటిలో భార్య, భర్తల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కు చేరింది. మహారాష్ట్ర బద్లాపూర్ కు తూర్పున ఉన్న షిర్ గావ్ మౌలీచౌక్ లోని ఓ ఇంటిలో నికుంభ్ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఇంట్లో నికుంభ్ తో పాటు భా�
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ నిజ జీవితంలో హీరో అని అందరికీ తెలుసు. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసే వ్యక్తుల్లో సోనూసూద్ ముందుంటారు..
మహారాష్ట్రలో పాశవిక ఘటన చోటు చేసుకుంది. తాళికట్టి అండగా ఉంటాడనుకున్న భర్త మృగంలా మారాడు.. తన పొలం యాజమాని, అతని సోదరుడితో భార్యపై అత్యాచారం చేయించాడు..
మహారాష్ట్రపై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్
భారత్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది.