Home » maharastra
మహారాష్ట్రలో ఆదివారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇలాంటి చోద్యాలే వనిపిస్తున్నాయి. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఈ ఎన్నికల్లో తామే గెలిచామంటే తామే గెలిచామంటూ అధికార, విపక్ష కూటములు చెప్పుకుంటున్నాయి. బ
నవీ ముంబై మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఎన్సీపీకి సీనియర్ మాత్రమే కాకుండా, ఎన్సీపీ నవీ ముంబై అధ్యక్షుడైన గాడ్గే.. ఆదివారం షేండేను కలుసుకున్నారు. దీంతో ఇక ఎన్సీపీపై ఆపరేషన్ ప్రారంభమైందని కొందరు అంటున్నారు. ఈ చర్చలు ఇంతట�
మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో అపశృతులు చోటుచేసుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది నీళ్లలో మునిగి మృతి చెందారు. వార్ధా జిల్లాలోని సావంగి గ్రామంలో ముగ్గురు చెరువుల్లో ముని�
టీవీ సౌండు విషయంలో అత్తాకోడళ్ళు గొడవపడ్డారు. చివరకు కోడలు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేసింది. టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త కుడి చేతి మూడు వేళ్ళను కొరికేసింది ఓ కోడలు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లా అంబర్ నాథ్ లో చోటు చే�
మహారాష్ట్రలో ఇద్దరు యువకులు 14 ఏళ్ళ ఓ అమ్మాయిని చంపి, ఆమె మృతదేహాన్ని దుప్పటితో కప్పి, బ్యాగులో కుక్కారు. అనంతరం ఆ సూట్ కేసును పాల్గర్ లోని వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో పడేశారు. దీనిపై కేసు నమోదు �
బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్లో కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిల వయసు దాదాపు 17 ఏళ్ళు ఉంటుంది. తన కోసం గొడవపడుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలను అదుపు చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు అబ్బాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పైఠణ్ జిల్లాలో చోటుచేస�
మహారాష్ట్ర రాజధాని ముంబైలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బోరీవాలి ప్రాంతంలో సాయిబాబా మందిర్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాట్ల�
మహారాష్ట్రలోని గోందియా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొనటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ బిలాస్పుర్ నుంచి రాజస్థాన్ జోధ్పుర్కు వెళ్తున్న భగత్ కి కోఠీ ప్యాసింజర్ ట్రైన్.. ఓ గూడ్స్ ట్రైన్ను ఢీకొట్టింది. అర్ధ
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ప్రభాకర్ మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాకు రూ.36.98 లక్షల విలువజేసే బంగారు కిరీటాన్ని విరాళంగా అందించారు. షిర్డీ సాయిబాబా ట్రస్టుకు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని ఇవాళ మీడియాకు తెలిపారు. అలాగే, అన్నం సతీ
శివసేన పార్టీ తమదేనని షిండే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న ఎమ్మెల్యేల కంటే తన వద్దే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని... ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా ఠాక్రేను తొలగించి, తనను నాయకుడిగా గుర్తించాలని ఆయన అంటున్నారు. ఇదే విషయాన్న