Home » maharastra
''శివసేనలో చీలికలు రావడానికి కారణం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కాదు. ఆ పార్టీని చీల్చింది సంజయ్ రౌత్. ఆయన వల్లే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తర్వాత శివసేన-ఎన్సీపీ కల�
పోలీసులు ఆ బ్యాగును తెరచి చూడగా దాని నిండా డబ్బు, నాణేలు, గణపతి ప్రతిమతో పాటు పలు వస్తువులు కనపడ్డాయి. ఆ బ్యాగును వదిలి వెళ్ళిన వ్యక్తి ఎవరన్న విషయం తెలియరాలేదు.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తోన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసోంలోని గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉంటున్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుపుతోన్న శివసేన రెబల్ నేత, మంత్రి ఏక్నాథ్ షిండే గుజరాత్లోని వడోదరలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో గత అర్ధరాత్రి సమావేశమయ్యారు.
మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే శివసేన అధిష్ఠానానికి ఎదురు తిరగడంతో అక్కడి రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అక్కడి పరిస్థితులపై చర్చించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ముంబైకి వెళ్లిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండేతో అసోంలోని గువాహటిలో ఉన్న ఎమ్మెల్యేలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్ నుంచి ఇవాళ ఉదయం అసోంలోని గువాహటికి 40 మంది ఎమ్మెల్యేలతో చేరుకున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర మంత్రి, సీనియర్ నేత ఏక్నాథ్ షిండేపై పార్టీ పరంగా శివసేన చర్యలు తీసుకుంటోంది.
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మ జాడ తెలియట్లేదని మహారాష్ట్ర హోం శాఖ తెలిపింది.