Home » maharastra
ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో ఒమిక్రాన్ టెన్షన్
మహారాష్ట్రలోని అమరావతిలో హింసాత్మక నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో CRPC సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు పోలీసులు.
ఒకవైపు కరోనా మహమ్మారి రూపాంతరాలు చెందుతూ ప్రజలను ఇంకా భయపెడుతూనే ఉంది. మన దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ముగియక ముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇది చాలదని జికా వైరస్ కూడా ప్రబలుతోంది. ఇప్పటికే కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వెలు�
కరోనా వచ్చి కోలుకున్నాం అని సంతోష పడినంతసేపు ఉండటంలేదు. బ్లాక్ ఫంగస్, వైట్ , ఎల్లో ఫంగస్ లు దాడి చేస్తున్నాయి. దీంతో ప్రాణాలు నిలస్తాయనే ఆశలు కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చు ఆ రేంజ్ లో ఉండటమే. ఈక్రమంలో �
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ నిబంధనలను ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నేటి నుంచి సడలించాయి. మహారాష్ట్రలో దశల వారీగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు దశల్లో ఆంక్షలను సడ�
కరోనా ఐసోలేషన్ సెంటర్ లో పేషంట్లు ఉపయోగించిన మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్పూర్�
ఓ మహిళను రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు ఆమెను చూసి చలించిపోయారు.
ఎదురుగ రైలు వస్తున్నది గమనించి రైలు పట్టాలపై దూకిందో మహిళ.. వెంటనే తేరుకున్న పోలీస్ ఆమెను రక్షించారు. కాగా ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇక దేశం ఆక్సిజన్ షార్టేజిని అధిగమిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి 270 మంది వైద్�