Home » maharastra
మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను..భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఘటన ముంబైలోని పెడెర్ రోడ్డులో శనివారం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న భార్య..
మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్
దేశంలో కరోనా వైరస్ రోజురోజూ అంతకంతకు పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి సోకిన వారి సంఖ్య 17 వేల మార్క్ దాటింది.
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. భారత్ తో కూడా కోవిడ్ 19 కలవరం రేపుతోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్యం పెరుగుతూనేవుంది. దేశంలోకెళ్ల కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. గురువారం కళ్యా�
భారతదేశంలో కరోనా డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయి. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కొంత మేరకు మాత్రమే సత్ఫలితాలు ఇస్తున్నాయి. �
మహారాష్ట్రలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచారాన్ని పోలీసులు చేధించారు.
షిర్డీ ఆలయం మూసివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని షిర్డీ సంస్థాన్ ఖండించింది. ఈ మేరకు 2020, జనవరి 18వ తేదీ శనివారం 10tvకి సమాచారం అందించారు. షిర్డీ సంస్థాన్ బోర్డు నుంచి అధికారికంగా ప్రకటించారు. నిత్య సేవలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ �
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పర్బణి జిల్లాలోని పాథ్రీలోనే సాయిబా�
అమ్మ, నాన్న ఎక్కడున్నారో తెలియదు. అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. ఆ ప్రేమ కోసం ఎంతగానో తపించాడు. చివరకు అతని ప్రయత్నం సక్సెస్ అయ్యింది. కొన్ని ఏళ్ల పాటు దూరంగా ఉన్న ఆ తల్లి ఆచూకి తెలిసింది. కానీ ఆ తల్లి చెప్పిన సమాధానంతో అతనిని కలిచివేసింది. ఇన్నేళ్ల�
మహారాష్ట్రలోని రాయ్ గడ్ జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగ్ లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. బాలుడిని గొంతు నులిమి, తలను గాయపరిచి చంపినట్లు డీసీపీ అశోక్ దూదే వెల్లడించారు.