maharastra

    అజిత్‌కు డిప్యూటీ : సేనకు 16, ఎన్సీపీ 14, కాంగ్రెస్ 13

    November 27, 2019 / 11:28 AM IST

    ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు అయినట్టే.

    బాంబు పేల్చిన బీజేపీ ఎంపీ : 45మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు

    October 29, 2019 / 09:39 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్‌లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు అవసర�

    నలుగురు కూతుర్లతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

    September 23, 2019 / 08:01 AM IST

    మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మాలేగావ్‌లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

    గడ్చిరోలి జిల్లాలో హై అలర్ట్

    May 2, 2019 / 04:44 AM IST

    మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. గడ్చిరోలి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పోలీసులు �

    ఆర్టీసీ బస్సు ఆచూకీ లభ్యం : ముక్కలు ముక్కలుగా చేసిన దుండగులు

    April 25, 2019 / 02:28 PM IST

    హైదరాబాద్ సీబీఎస్ లో చోరీకి గురైన ఆర్టీసీ మెట్రో బస్సు ఆచూకీ లభ్యం అయింది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కంకిడిలో బస్సును గుర్తించారు. బస్సు ఆనవాళ్లు లేకుండా దుండగులు పార్టులన్నింటినీ విడగొట్టి ముక్కలుగా చేశారు. బస్సును ఇనుప సమానుగా మ�

    నీటి కోసం 60 అడుగుల లోతు బావిలోకి దిగిన మహిళ

    April 24, 2019 / 01:57 PM IST

    గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం అక్కడివారికి అలవాటుగా మారిపోయింది. ఇంటిళ్లపాదీ గొంతు తడుపుకోవాలంటే ఆ ఇంటి మహిళ ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిన పరిస్థితి అక్కడ నిత్యకృత్యమయిపోయింది. లేదంటే దాహం దాహం అన్న కేకలు వి

    కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు గా సోనియా,ప్రియాంక

    March 26, 2019 / 03:19 PM IST

    లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ అధికశాతం సీట్లను గెల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ 40 మంది హేమాహేమీలను ప్రచార బరిలోకి దింపనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను ఆ పార్టీ మంగళవారం(మార్చి-26,2019) విడుదల చేసింది.స్టార�

    కార్తీ చిదంబరంకు చోటు :10మందితో కాంగ్రెస్ మరో జాబితా విడుదల

    March 24, 2019 / 01:26 PM IST

    లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల మరో జాబితాను ఆదివారం(మార్చి-24,2019) కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ లోని మూడు,మహారాష్ట్రలోని నాలుగు,కర్ణాటకలోని ఒకటి,జమ్మూకాశ్మీర్ లో ఒకటి,తమిళనాడులో ఒక లోక్ సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ�

    పొత్తు కుదిరింది : బీజేపీ 25, శివసేన 23 స్థానాల్లో పోటీ

    February 18, 2019 / 04:34 PM IST

     నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�

    ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు

    February 16, 2019 / 10:50 AM IST

    పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.

10TV Telugu News