Home » maharastra
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే శిబిరంలో చేరిన తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన వారంతా తిరిగి పార్టీలోకి వస్తే తాను సంతోషిస్తానని
మంటలు రాజుకున్న బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వెనుక అద్దాన్ని పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ప్రయాణికుడు చెప్పారు. ‘‘బస్సు టైరు పగిలిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి’’ అని ప్రాణాలతో బ�
మహారాష్ట్రలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. యావత్ మాల్ నుంచి పూణే వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్�
ప్రయాణికులను రైల్లోకి ఎక్కనివ్వకుండా కొందరు ఫుట్ బోర్డుపై నిలబడ్డారు. దీంతో ప్లాట్ ఫాం మీద ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.
ఆ అమ్మాయి వయసు 15 ఏళ్లు.. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తితో పరిచయమైంది. ఆ బాలిక అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఆమెపై ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పకుండా దాచి పెడుతూ వచ్చింది ఆ బాలి
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో నేడు నాందేడ్ కు తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ నిర్వహించాల్సిన సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తారు. అంతేగాక, బీఆర్ఎస్ విస్తరణల�
దళితుడి ముఖంపై ఉమ్మి వేసి, అతడితో బూట్లు నాకించాడు ఓ పోలీసు. దళితుడిని పోలీస్ స్టేషన్ లోనే తిడుతూ కించపర్చాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నేవీ ముంబైలో చోటుచేసుకుంది. దళితులకు అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వస్తారు. అటువంట
మహారాష్ట్రలోని ముంబైలో ఒక చోట ట్రాఫిక్ సందేశాలు చూపే ఎల్ఈడీ సైన్ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి పీల్చండి’ అని కనిపించింది. సోమవారం రాత్రి వర్లీ నాకా జంక్షన్ దగ్గర ఉన్న ట్రాఫిక్ ఎల్ ఈడీ బోర్డులో ‘ప్రతి రోజూ గంజాయి స్మోక్ చేయండి’ అని డిస్ ప్లే అ�
సిగరెట్లు అడిగితే ఇవ్వలేదని స్నేహితుడిని చంపేశాడో వ్యక్తి. మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డోంబివిలిలో జయేశ్ జాధవ్ (38) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. అయితే, ఇంటికి చే�
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన చిహ్నాలపై వివాదాలు కొనసాగతున్నాయి.