Home » maharastra
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం రాత్రి తన మామ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించిన కొద్ది గంటల తర్వాత అజిత్ పవార్ కీలకమైన ఆర్థికశాఖ అమాత్య పదవిని స్వీకరించాక �
భారత క్షిపణి రహస్యాలను పాకిస్థాన్ మహిళా గూడాచారిణికి అందించిన కేసులో నిందితుడైన డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పై మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది....
మహారాష్ట్ర రాజకీయం సంక్షోభంలో పార్ధ్ పవార్ కీలక పాత్ర పోషించనున్నారా ? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, తిరుగుబాటు నేత కుమారు�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్ కులే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవిపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని, అయితే ఆయనే రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని మహారాష్ట్ర బ�
మహారాష్ట్రలో శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పవర్ గేమ్ నడుస్తోంది. అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగురవేశాక బుధవారం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాల మధ్య పోటాపోటీగా సమావేశాలు జరిగాయి.....
మహారాష్ట్రలో ఎన్సీపీ సంక్షోభం మధ్య బుధవారం శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి.తమ వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నందున పార్టీ పేరు, గుర్తు తమకే ఇవ్వాలని అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యే అనిల్ పా�
మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా విప్ వార్ మొదలైంది. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత బుధవారం పార్టీలోని రెండు వర్గాలు పోటాపోటీగా బుధవారం నాటి సమావేశానికి హాజరు కావాలని విప్ జారీ చేశాయి....
మహారాష్ట్ర తరహాలో బీహార్ రాష్ట్రంలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడుతోందా ? అంటే అవునంటున్నాయి బీజేపీ వర్గాలు. మహారాష్ట్ర తరహాలో బిహార్లో బీజేపీ ఆపరేషన్ జనతాదళ్ (యునైటెడ్)లో చీలిక దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ...
స్వయానా తన మేనల్లుడైన అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్ సోమవారం మొదటి సారి మీడియాతో మాట్లాడారు.....
మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్తో పాటు మరో 8 మంది శాసనసభ్యులపై ఆ పార్టీ అనర్హత పిటిషన్ను దాఖలు చేసింది....