Home » maharastra
వివిధ రాష్ట్రాల్లో గత ఏడు రోజుల్లో ఐదు పిల్లలతో సహా ఏడు పులులు మరణించాయి. ఒక పులి దీర్ఘకాల అనారోగ్యంతో మరణించింది. పులి పిల్లలు తల్లి నుండి విడిపోయిన తర్వాత ఆకలితో మరణించాయి. ఈ ఘటనలపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు....
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత గోద్రా లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని ఉద్ధవ్ చెప్పారు....
మహారాష్ట్రలో లిఫ్ట్ కూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. థానే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలిపోవడంతో కనీసం ఏడుగురు కార్మికులు మరణించారు. కార్మికులు టెర్రస్పై నుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది....
దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....
మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారుజామున గిర్డర్ లాంచర్ మెషీన్ కుప్పకూలిన ఘటనలో 15మంది మరణించారు. థానే నగరంలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణంలో ఉపయోగించిన గిర్డర్ లాంచర్ మెషీన్ కూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్
దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. డిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ ప్రకటించారు.....
దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శనివారం వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది....
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల
మహారాష్ట్రలోని రాయ్గఢ్లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో నలుగురు మరణించారు. విరిగిపడిన శిథిలాల్లో చాలా మంది చిక్కుకుపోయారని భయాందోళనలు చెందుతున్నారు....