-
Home » Mahbubnagar
Mahbubnagar
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వారిని గెలిపించొద్దు: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నేటి నుంచి ప్రజా పాలన వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో
మహబూబ్నగర్ జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది?
Mahabubnagar Politics : మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో పాటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు వంటి వారు పోటీలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందో..? నేతల జాతకాలు ఏంటో ఈ రోజు బ్యాటిల్ఫీల్డ్లో తెలుసు�
Andhra pradesh- Telangana : తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైంది? ఇళ్లనుంచి బయటకు రావటానికి హడలిపోతున్న జనాలు..!
తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైంది? ఇళ్లనుంచి బయటకు రావటానికి హడలిపోతున్నారు జనాలు.
Train Hit Sheeps Died : రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. ఊర కుక్కలు వెంబడించడంతో భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు మృతి చెందాయి.
Friends Killed : స్నేహితుడిని చంపిన ఫ్రెండ్స్..నిందితులను పట్టించిన బైక్
ప్రాణ స్నేహితులే ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. స్నేహితుడిని హతమార్చిన మూడు నెలలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన యువకుడి బైక్ వారిని పట్టించింది. దీంతో నిందితులు కటకటాల్లో చిప్పకూడు తింటున్నారు. మిత్రద్రోహానికి కారాగారంలో �
Jurala Project : జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జూరాలకు వరద నీరు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది.
కొత్త రైళ్లు.. హైదరాబాద్ టు మహబూబ్నగర్ మధ్య డబుల్ లైన్
Double Line Railway : హైదరాబాద్ మహానగరం నుంచి మహబూబ్ నగర్ మధ్య రైల్వే డబుల్ లైన్ రాబోతోంది. వచ్చే జూన్ నెలలో డబుల్ లైన్ మీదుగా కొత్త రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. బెంగళూరు, తిరుపతిలకు హైదరాబాద్ నుంచి త్వరలో కొత్త రైళ్లు ప్రారంభం కానున్నాయి. ముందుగా హైదరా
క్షుద్రపూజలు చేస్తోందనే అనుమానంతో మహిళపై సర్పంచ్ దాడి
అనారోగ్యం వస్తే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి. కానీ తన కుమారుడికి అనారోగ్యంగా ఉందని..దానికి కారణం ఓ మహిళేనని గ్రామ సర్పంచ్ ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా కొట్టాడు. ఈ ఘటన మహబూబర్ నగర్ జిల్లా కంబాలపల్లిలో జరిగింది. కంబాలపల్లి గ్రామ స
మంటలు,మద్యం బాటిల్స్ తో క్షుద్రపూజల కలకలం
మహబూబ్ నగర్ : క్షుద్ర పూజలు కలకలం రేగింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో క్షుద్రపూజలు చేస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు పోలీసులకు పట్టించారు. దీంతో పోలీసులకు చిక్కిన సదరు వ్యక్తి ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఓ ఖాళీ స్థలంలో